జాతీయం

ఆశాభావం వ్యక్తం చేస్తున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

ఢిల్లీ: ఈ నెల 5 నుంచి 30 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. …

కలుషిత నీరు తాగి 70 మంది ఆస్పత్రి పాలైన విద్యార్థులు

పాట్నా: బీహార్‌లోని చాప్రా, సీతామర్హి జిల్లాల్లో పాఠశాలల వద్ద ఉన్న బోరుబావుల నీళ్లు తాగి దాదాపు 70 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. చాప్రాలో 12 మంది, …

తెలంగాణబిల్లుపై సంతకం చేయించాలి: ప్రకాశ్‌ జవదేకర్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఒక ప్రకటన చేసిన తర్వాత వెనక్కి తగ్గడం  కాంగ్రెస్‌పార్టీకి పరిపాటిగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ విమర్శించారు. తెలంగాణ బిల్లుపై వీలైతే ఈ …

రెండుగా విడిపోతేనే అద్భుత ప్రగతి: డి.శ్రీనివాస్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ భేటీ ముగిసింది. అమ్మ పిలుపు అందుకున్న ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లి సోనియాను కలిశారు. …

సంజయ్‌ చంద్రకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో యునిటెక్‌ ఎండీ సంజయ్‌ చంద్రకు సుప్రీంకోర్టు  నోటీసులు జారీ చేసింది. సంజయ్‌ చంద్ర బెయిల్‌ రద్దు చేయాలన్న సీబీఐ అభ్యర్థనపై కోర్టు జారీ …

సోనియాతో డి. శ్రీనివాస్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలు, సీమాంధ్ర నేతల రాజీనామాల వ్యవహారంపై చర్చించినట్లు …

మన్మోహన్‌సింగ్‌ను కలవనున్న కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులు ఈ ఉదయం కలవనున్నారు. ఈ సందర్భంగా వారు రాజీనామా లేఖలను ప్రధానికి సమర్పించనున్నారు. కేంద్ర …

ఉత్తర భారతంలో భూప్రకంపనలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తర భారత దేశంలో ఈ ఉదయం పలు చోట్ల భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా, కిష్టావర్‌లో, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, చండీగఢ్‌, మొహాలీ, చంబా, …

ఆందోళనలతో రాజీవ్‌గాంధీ విగ్రహం ధ్వంసం చేయడం విచారకరం: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. సీమాంధ్ర మంత్రుల రాజీనామాలపై ఆయన స్పందించారు. ఆందోళనలు రాజీనామాలు …

భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్‌ నియామకం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా కొత్తగా నియమితులైన సుజాతా సింగ్‌ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. 1976 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన సుజాత గతంలో జర్మనీలో …