జాతీయం

సీఎంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏపీ భవన్‌లో సీఎం కిరణ్‌తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను అడ్డుకోవద్దని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. …

కొద్ది సేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న సీఎం

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్నారు.

సీడబ్ల్యూసీ నేతలతో తెలంగాణ నేతలు భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీమాంధ్ర నేతల లాబీయింగ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రస్‌ ఎంపీలు, మంత్రులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాంలో భాగంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నేతలతో …

ప్రధాని మన్మోహన్‌తో సోనియా సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాయంత్రం జరిగే యూపీఏ సమయ్వయ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎజెండగా …

తెలంగాణ ప్రజల ఆక్షాంక్ష నెరవేరబోతోంది: గుత్తా

ఢిల్లీ: తెలంగాణ ప్రజల అకాంక్ష  నెరవేరబోతుందని గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని, సీమాంధ్ర సోదరులు సహకరిస్తారని అన్నారు.

వీహెచ్‌తో తెలంగాణ నేతల సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావుతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. సీమాంధ్ర నేతల …

సురవాలీలో బస్సు, లారీ ఢీ: 10 మంది విద్యార్థులు మృతి

జైపూర్‌: హనుమాన్‌ఘుర్‌ జిల్లా సురవాలీలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు మృతి …

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఖాయం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై అపోహలు వద్దు అని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కల సాకారం …

దిగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దాగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని విభజించొద్దని దిగ్విజయ్‌కు సీమాంధ్ర నేతలు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కనుమూరి …

2013లోనే లోక్‌సభకు ఎన్నికలు: సుష్మా స్వరాజ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభకు ఎన్నికలు 2013 లోనే వచ్చే అవకాశముందని భారతీయ జనతా పార్టీ జోస్యం చెబుతుంది. ఢిల్లీ బీజేపీ కార్యకర్తల కార్యక్రమంలో పాల్గ్నొ సీనియర్‌ నాయకురాలు సుష్మా …