జాతీయం

రూ. వంద కోట్లు ఉంటే రాజ్యసభలో స్థానం: కాంగ్రెస్‌ ఎంపీ బీరేందర్‌సింగ్‌

ఢిల్లీ: ఎగువ సభలో స్థానం పొందే విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి మరో కాంగ్రెస్‌ ఎంపీ రాజధానిలో దుమారం లేపారు. హర్యానాకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ బీరేందర్‌సింగ్‌ …

బెంగాల్‌లో కొనసాగుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకపక్ష అధిక్యం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని పంచాయతీ, సమితి, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకపక్ష అధిక్యం కొనసాగుతోంది. మొత్తం17 జిల్లాల్లో టీఎంసీ 13, కాంగ్రెస్‌ 2, …

ఆహార భద్రత ఆర్డినెన్స్‌పై వ్యాజ్యాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఆహారభద్రత ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. న్యాయమూర్తులు టీఎస్‌ ఠాకూర్‌, విక్రమాజిత్‌ సేన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనరును …

9 శాతం పెరిగిన విప్రో షేర్లు

ముంబయి: దేశంలోని పెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో మూడోదైన విప్రో షేర్ల ధరలు సోమవారం 9 శాతం పెరుగుదల నమోదు చేశాయి. ఈ సంస్థ తొలి త్రైమాసిక ఫలితాల్లో …

హైకమాండ్‌ నిర్ణయాన్ని గౌరవించాలి: పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయాన్ని ఇరు ప్రాంతాల నేతలు గౌరవించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో కూడిన పది …

కొనసాగుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిక్యం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. 17 జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ అధిక్యం కొనసాగుతోంది.

తెలంగాణపై నిర్ణయం ఒకటే మిగిలింది: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై విస్తృత సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌  సింగ్‌ వెల్లడించారు. తెలంగాణ అంశంపై నిర్ణయం ఒకటే మిగిలిందని చెప్పారు. తెలంగాణపై …

పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ ముందంజ

కోల్‌కతా,(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ భారీ బందోబస్తు మధ్య ప్రశాతంగా కొనసాగుతుంది. అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ 17 జిల్లాల్లో ముందంజలో ఉంది. సాయంత్రం కల్లా …

సీడబ్ల్యూసీ సమావేశం ఎజెండా తెలియదు: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): మంగళవారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని… ఎజెండా మాత్రం తెలియదు అని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడారు. …

రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశాన్ని తేల్చే దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. ఈ సమావేశం మంగళవారం …