జాతీయం

సంజయ్‌దత్‌ పై నిర్మాతల పిటిషన్‌ను తోసిపుచ్చిన సప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: 1993 ముంబయి బాంబు పేలెళ్ల కేసులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ లొంగుబాటు గడువుపై నిర్మాతలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందుగా ఒప్పందం చేసుకున్న …

మధ్యప్రదేశ్‌ డిప్యూటి స్పీకర్‌ హర్వాన్ష్‌ సింగ్‌ కన్నుమూత

భోపాల్‌, జనంసాక్షి: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హర్వాన్ష్‌ సింగ్‌ (65) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ …

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 25 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.

సోనియాతో మంత్రి రఘవీరా భేటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: రెవెన్యూశాఖ మంత్రి రఘవీరారెడ్డి సోమవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యుక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియా ఆరా తీసినట్లు …

విశాఖలో నిలిచిపోయిన టీచర్స్‌ బదిలీలు

విశాఖపట్నం, జనంసాక్షి: ఎన్‌ఎంసి హైస్కూల్‌లో టీచర్స్‌ బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. 8ఏళ్ల దాటి జీవీఎంసీలో ఉన్నవారిని విడిచిపెట్టారని గ్రామీణ టీచర్ల ఆందోళనకు దిగారు. బదిలీల్లో …

వైఎస్‌ఆర్‌ సీపీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ భేటి

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం పార్టీ కేంద్ర కార్యలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మైసూరారెడ్డి, …

న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిబల్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతలో నిర్వర్తిస్తానని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ అన్నారు. న్యాశాఖ మంత్రి ఆయన సోమవారం అదనపు బాధ్యతను …

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన పసిడి ధర

ముంబయి, జనంసాక్షి: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతోంది. ఔన్స్‌ బంగారం ధర 16 డాలర్ల దాకా నష్టపోతూ 1431 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ …

చైనైలో వైద్య విద్యార్థిని అదృశ్యం

చెన్నై, జనంసాక్షి: చెన్నైలో ఓ వైద్య విద్యార్థిని అదృశ్యమైంది. చెన్నైలోని ఓ దంతవైద్య కళాశాలలో మెడిసిన్‌ చేస్తున్న సుప్రియ అనే విద్యార్థిని ఆచూకీ తెలియరావటం లేదు. వైఎస్‌ఆర్‌  …

కంఠీరవ స్టేడియంలో తొక్కిసలాట

కార్యకర్త మృతి బెంగళూరు : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం సందర్భంగా కంఠీరవ స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మంజప్ప అనే కాంగ్రెస్‌ కార్యకర్త …