జాతీయం

భాజపా కార్యాలయం ముట్టడికి యువజన కాంగ్రెస్‌ యత్నం

న్యూఢిల్లీ : భాజపా కార్యాలయం ముట్టడికి యువజన కాంగ్రెస్‌ నేతలు యత్నించారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు భాజపా ఆత్మవిమర్శ చేసుకోవాలని అద్దాలతో ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగిస్తూ …

బీజేపీపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: యుపిఏ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న బిజెపిపై కాంగ్రెస్‌ ఎదురుదాడి ప్రారంభించింది. ఢీల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయం ముట్టడికి సిద్ధమైంది. బిజెపి పాలిత …

కేంద్ర ప్రభుత్వానికి ఢీల్లీహైకోర్టు నోటీసులు

ఢీల్లీ, జనంసాక్షి: ప్రభుత్వానికి ఢీల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2జీ లైసెన్సుల కేసులో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢీల్లీ హైకోర్టు కేందానికి ఈ …

మమత అప్పీల్‌ను తిరస్కరించిన హైకోర్టు

కోల్‌కతా, జనంసాక్షి: పంచాయితీ ఎన్నికలు నిర్వహణ విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం అప్పీల్‌ను కలకత్తా హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం అప్పీలు చేసుకుంది. …

తగ్గిన ద్రవ్యోల్బణం

ముంబయి, ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం రేటు మూడున్నర ఏళ్ల దిగువకు పడిపోయింది. ఏప్రిల్‌ 2013 లో ద్రవ్యోల్బణ శాతం 4.89 గా నమోదైంది. హోల్‌సేల్‌ ప్రైన్‌ ఇండెక్స్‌ …

కోల్‌కతాలో ఉద్రిక్తంగా మారిన ర్యాలీ

కోల్‌కతా, జనంసాక్షి: కోల్‌కతాలో ఇటీవల చోటుచేసుకున్న చిట్‌ఫండ్‌ కుంభకోణం నేపథ్యంలో ఈ రోజు చిట్‌ఫండ్‌ సంస్థలకు వ్యతిరేకంగా డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించారు. …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

బెంగళూరు, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఈ రోజు జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులో మరికాసేపట్లో ప్రారంభం …

చెన్నై క్రికెట్‌ అభిమానులకు శుభవార్త

ఢిల్లీ, జనంసాక్షి: క్రికెట్‌ అభిమానులు నిరభ్యంతరంగా ఇవాళ్టి ఐపీఎల్‌ మ్యాచ్‌ను తమ నగరంలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో వీక్షించవచ్చు .వివాదంలో ఉన్న మూడు స్టాండులను మినహాయించి స్టేడియం …

షరీష్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రధాని

ఢీల్లీ, జనంసాక్షి: పాకిస్తాన్‌కు కాబోయే ప్రధాని నవాజ్‌ షరీష్‌ ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ తిరస్కరించారు. ప్రమాణ స్వీకారానికి రావాలని షరీష్‌ ఆహాన్వినించారు. ప్రధాని మన్మోహన్‌ …

కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: 2 జీ లైసెన్సుల కేసులో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఢిల్లీ హైకార్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.