నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబయి : స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 75 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
ముంబయి : స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 75 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలోని జగదల్పూర్ దూరదర్శన్ రిలే కేంద్రంపై మావోయిస్టులుదాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి.