జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 75 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

రాంఛీ, జనంసాక్షి: ఐపీఎల్‌-6 భాగంగా ఇవాళ కలకతా నైట్‌ రైడర్స్‌ – బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా జట్టు …

ఇంజనీరింగ్‌ విద్యార్థిని బలికొన్న ర్యాగింగ్‌

ముంబయి, జనంసాక్షి: నవీ ముంబయిలో రెండో ఏడాది ఇంజనీరింగ్‌ చదువుతున్న ఒక విద్యార్థి ర్యాగింగ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. నడుస్తున్న రైలు కిందపడి అసువులు బాసిన నితిన్‌ …

కొత్తదంపతులతో కళకళలాడుతున్న తిరుమల

ఉదయం 500 పెళ్లిళ్లు గదులు దొరక్క సామాన్యుల ఇబ్బందులు తిరుమల : నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో మూడు ముళ్లబంధంతో ఒక్కటి కావడానికి నూతన జంటలు …

దూరద్శన్‌ రిలేకేంద్రంపై మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గఢ్‌ : రాష్ట్రంలోని జగదల్‌పూర్‌ దూరదర్శన్‌ రిలే కేంద్రంపై మావోయిస్టులుదాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పెణె వారియర్స్‌

పుణె:ఐపీఎల్‌-6లో భాగంగా పుణె వారియర్స్‌ , ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పుణె వారియర్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ …

కుంభకోణాల నిలయంయూపీఏ-2 పాలన: రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: యూపీఏ-2 పాలన కుంభకోణాలకు నిలయంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాత్‌ సింగ్‌ మండిపడ్డారు. అవినీతి నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఎవరిని …

న్యాయశాఖ మంత్రిగా కపిల్‌సిబల్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: కేంద్ర న్యాయశాఖమంత్రిగా కపిల్‌సిబల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రైల్వే శాఖ అదనపు బాధ్యతలను సీపీ జోషికి అప్పగించింది. అవినీతి ఆరోపణలపై ఎదుర్కొంటున్న అశ్వనీ కుమార్‌, …

బన్సల్‌,అశ్వనీకుమార్‌ రాజీనామాలను ఆమోదించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు పవన్‌కుమార్‌ బన్సల్‌, ఆశ్వనీకుమార్‌ రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించారు. మంత్రులిద్దరు తమ పదవులకు శుక్రవారం రాజీనామా చేసిన …

కపిల్‌ సిబల్‌కు న్యాయశాఖ, జోషీకి రైల్వే శాఖ

న్యూఢిల్లీ : రైల్వేశాఖ, న్యాయశాఖల మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయాశాఖల బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కపిల్‌సిబల్‌కు న్యాయశాఖ, సీపీ జోషికి …