జాతీయం

చంద్రనిపై వ్యోమనౌకతో అడుగుపెట్టాలి

సునీతా విలియమ్స్‌ ముంబయి : చంద్రునిపై వ్యోమనౌకతో అడుగు పెట్టాలన్నదే తన స్వప్నమని వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అన్నారు. మంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ …

నాలుగు నెలల కనిష్టానికి మార్కెట్‌

ముంబయి : సెన్సెక్స్‌ నాలుగునెలల కనిష్టానికి చేరింది గురువారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 291. 94 పాయింట్లు కోల్పోయి 18509.70 వద్ద నిస్టీ 98.15 పాయింట్లు నష్టపోయి …

సీబీఐ దర్యాప్తు చేయించాలి: సుదీప్తొ గుప్తా కుటుంబం డిమాండ్‌

కోల్‌కతా, జనంసాక్షి:  తీవ్రగాయాలతో పోలీసుల కష్టడీలో కన్నుమూసిన తమ కుమారుడి మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని సుదీప్తొ గుప్తా కుటుంబం డిమాండ్‌ చేస్తోంది. ఆందోళన చేస్తున్న ఎన్‌ఎఫ్‌ఐ …

ప్రధాని పదవి, పెళ్లి… అవి రెండూ అసందర్భ ప్రశ్నలు: రాహుల్‌

ఢిల్లీ, జనంసాక్షి: తన గురించి, ప్రధాని పదవి చేపట్టడం గురించి పాత్రికేయులు తరచూ తనని ప్రశ్నింస్తుంటారని, ఏమీ చెప్పకపోయిన రకరకాల వూహాగానాలు రాస్తుంటారని రాహుల్‌గాంధీ అన్నారు. సీఐఐ …

ఈ నెల 11 నాటికి నీట్‌పై వాదనలు పూర్తిచేయాలి: సుప్రీంకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: ఈ నెల 11 నాటికి నీట్‌పై వాదనలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు భారత వైద్య మండలిని ఆదేశించారు. వాదనల తర్వాత అవసరమైతే గడువు పెంపు …

గడ్చిరోలిలో ఎదురుకాల్పులు, ఏడుగురు మావోయిస్టుల మృతి

గడ్చిరోలి, జనంసాక్షి:  మహారాష్ట్ర-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దులోని గడ్చిరోలిలో మావోయిస్టులకు, పోలిసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 173 పాయింట్లు, నిప్టీ 50 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ : ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి కారణంగా 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు …

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 173 పాయింట్లు, నిప్టీ 50 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల తిరుమతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 8 కంపార్టమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 …