జాతీయం

ఇటలీ రాయబారిపై సుప్రీం ఆంక్షలు ఎత్తివేత

న్యూఢిల్లీ : భారత ప్రాదేశిక జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను ఇటలీకి చెందిన ఇద్దరు నావికాదళ ఉద్యోగులు కాల్చి చంపిన కేసులో ఇటలీ రాయబారిపై భారత సుప్రీంకోర్టు …

ఇటలీ రాయబారిపై ఆంక్షలు ఎత్తివేత

న్యూఢీలీ : ఇటలీ రాయబారి భరత్‌ వదిలి వెళ్లకుండా విధించిన ఆంక్షలను సుప్రీం కోర్టు ఎత్తివేసింది. భరత జాలర్ల కాల్చివేత ఘటనలో ఇద్దరు ఇటలీ నావికాధిరులను భరత్‌కు …

పెట్రోల్‌ ధర పైసలు తగ్గింపు

న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరలను స్వల్పంగా తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌ ధరపై 85 పైసలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన …

ఢిల్లీలో మోడీ పాగా!

జాతీయ నాయకుడి హోదాను అధికారికంగా కల్పించిన భాజపా కేంద్రీయ పార్లమెంటరీ బోర్డు, కేంద్రీయ ఎన్నికల కమిటీల్లో చోటు 74 మందితో జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు రాజ్‌ …

రూ. 10వేల తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

మెడ్జిల్‌ : ఒక కేసులో నిందితుడిని రిమాండ్‌ చేయకుండా ఆపడానికి రూ. 10వేల లంచం తీసుకుంటూ మెడ్జిల్‌ ఎస్సై సాయిచంద్ర ప్రాసాద్‌ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

ఢీల్లీ : ఇటలీ నావికుల కేసును హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ కేసు దర్యాప్తు అధికారం కేరళ పోలీసులకు లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంచేసింది. సుప్రీం వ్యాఖ్యలతో …

బీఎస్పీ నేతపై కాల్పుల ఘటనలో ఇద్దరి అరెస్టు

న్యూఢీల్లీ : దేశరాజధానిలో బీఎస్పీ నేతపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిన్న ఒకరిని అదుపులోకి …

అంతరిక్షంలో సమోసాలు తిన్నాను

సునీతా విలియమ్స్‌ న్యూఢీల్లీ : అంతరిక్షంలో తాను భారతీయ వంటకాలనే తీసుకునేదాన్నిని భారత వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన అనుభూతులను పంచుకున్నారు. భారత్‌లో పర్యటిస్తున్న సునీతా ఢీల్లీ …

నేడు జపాన్‌కు చిదంబరం

న్యూఢీల్లీ : విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఆర్థిక మంత్రి చిదంబరం నేడు జపాన్‌ వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయన సింగపూర్‌, యూరవ్‌లు పర్యటించి అక్కడి పెట్టుబడిదారులకు భారత చేపడుతున్న …

ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

న్యూఢిల్లీ: భారత ప్రాదేశిక జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపారనే ఆరోపణలు ఎదుర్కోంటున్న ఇద్దరు ఇటలీ నావికుల కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. …