జాతీయం

హెలికాప్టర్‌పై మావోయిస్టుల కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో దిగుతున్న హెలికాప్టర్‌పై మావోయిస్టులు రెండు రౌండ్‌ల కాల్పులు జరిపారు. గ్రీన్‌హంట్‌లో భాగంగా పోలీస్‌ బలగాలు హెలికాప్టర్ల ద్వారా …

మెగా టూరిజం

27 ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించిన కేంద్రం న్యూఢిల్లీ : సుదూర సాగర తీరం, రమణీయమైన ప్రకృతి, చారిత్రక కట్టడాల గొప్పదనం, కొండలు, కోనలు వాటి మధ్య సన్నగా …

స్థానిక ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు

విశాఖ: స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు. రుడాకోటలో వారు ఈ విషయంపై గోడపత్రికలు అంటించినట్లు సమాచారం.

ఇంట్లో చోరీ: 38 తులాల బంగారం మాయం

వేపగుంట, విశాఖ : విశాఖ సిటీలోని జీవీఎంసీ 72వ వార్డు సింహపురి లేఅవుట్‌లో గల మహలక్ష్మి రెసిడెన్సీలో మంగళవారం రాత్రి చోరి జరిగింది. ఇంట్లో ఎవరూ లేని …

8 శాతం వృద్దిరేటు సాధిస్తాం : ప్రధాని

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలో సీఐఐ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాల్గోని మాట్లాడుతూ దేశ వృద్దిరేటు 5 శాతానికి తగ్గడం నిరాశ కలిగిస్తుందని ,మళ్లి …

సాయిరెడ్డిని మరో విడత ప్రశ్నించిన (ఈడీ) అధికారులు

న్యూఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులోరెండో నిందితుడు, ఆడిటర్‌ విజయసాయి రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మరో విడత ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో …

మండతున్న ఎండలు!… ఉరుముతున్న మేఘాలు!

రాష్ట్రంలో అసాధారణ వాతావరణం విశాఖపట్నం :ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఉరుముతున్న మేఘాలు, ఇటుఉక్కపోత! అటు కుండపోత! ఈ వైపు మాడు పగిలే ఎండతో సతమతం! ఆవైపు …

ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ

న్యూఢిల్లీ : ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈడీ అధికారులు …

ఈడీ ముందు హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢీల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరయ్యారు. ఈడీ కార్యలయంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నరు.

గాలి జనార్దన్‌రెడ్డి రిమాండ్‌ పొడిగింపు

బెంగళూరు : ఓఎంసీ గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్‌రెడ్డి, అతని పీఏ అతీఖాన్‌లకు బెంగళూరు సీబీఐ ఈ నెల 15 వరకు రిమాండ్‌ పొడిగించింది. …