జాతీయం

బెంగుళూరు పోలీసు కమిషనర్‌ బదిలీ

బెంగళూరు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు పోలీసు కమిషనర్‌ బీజీ జ్యోతిప్రకాశ్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. నగర పోలీసు కమిషనర్‌గా హోంశాఖ  కార్యదర్శి …

మూడో ఫ్రంట్‌ ఊహాజనితం: ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి:  కేంద్రంలో మూడో ఫ్రంట్‌ అనే అంశం ఊహాజనితమైందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ప్రధాని మంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీని ఎప్పుడైనా ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశాడు. …

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి :స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి, ఆరంభంలో సెన్సెక్స్‌ 16 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ 6 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

నిమ్మగడ్డ బెయిల్‌పై విచారణ 8కి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌ విచారించిన కోర్టు తదుపరి …

30కి చేరిన థానే మృతుల సంఖ్య

ముంబై, జనంసాక్షి: థానేలోని  ముంబ్రా సమీపంలో నిన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది …

స్టాక్‌మారెట్లు నష్టాలతో షురూ

ముంబై, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ 16 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ఆరు పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసి కొనసాగుతోంది.

బ్రిటన్‌లో శ్రీవారి కళ్యాణోత్సవాలు!

– ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం తిరుమల : త్వరలో బ్రిటన్‌లోని నాలుగు ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ కార్యనిర్వహాణాధికారి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం శుక్రవారం తిరుమలలో వెల్లడించారు. వచ్చే …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

మంబయి : స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 16 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 6 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

థానే ఘటనలో 29కి చేరిన మృతుల సంఖ్య

థానే : మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. 60 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం …

సహజ వనరులు భారత్‌కు తిరుగులేని శక్తి

దేశాభివృద్ధిలో కార్పొరేట్లు కలిసిరావాలి రాహుల్‌ ఆకాంక్ష న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి): శక్తికి భారత్‌ మారుపేరు.. సహజ వనరులే భారత్‌కు శక్తి.. అని కాంగ్రెస్‌ పార్టీ ఉపా …