సీమాంధ్ర

ఘనంగా బోస్‌ జయంతి వేడుకలు

ఆయన ఆదర్శాలునేటికీ అనుసరణీయం తిరుపతి,జనవరి23(జ‌నంసాక్షి): సుభాష్‌ చంద్రబోస్‌ సేవలు నేటికీ యువతకు ఆదర్శమని పలమనేరు పరిరక్షణ సమితి కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు. పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో …

బీజేపీ, వైసీపీలు.. కులాల మధ్య చిచ్చుపెడుతున్నాయి

  – ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి – అగ్రకులాల్లో కాపులే సగానికిపైగా ఉన్నారు – అందుకే కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇచ్చాం – కాపులకు రిజర్వేషన్‌ ఇస్తామని …

కుంభకోణాలే జగన్‌ నవరత్నాలు

– వాటిని కాపీ కొట్టడం ఎవరితరం కాదు – కాపులకు 5శాతం రిజర్వేషన్‌లు ఇస్తుంటే వైసీపీ విమర్శిస్తుంది – మంచిని వ్యతిరేకించే పార్టీ వైసీపీ – పేదల …

జనసేన – టీడీపీ కలిస్తే తప్పేంటి?

– తెదేపాతో జనసేన కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి – ప్రజాధరణ ఉన్నవారికే బాబు టికెట్లు ఇస్తారు – తెదేపా ఎంపీ టీజీ వెంకటేష్‌ అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) …

ఒకేసారి రైతులకు రుణమాఫీ

– అన్నదాతకు మేలుచేయడమే బాబు ధ్యేయం – ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయవాడ, జనవరి22(జ‌నంసాక్షి) : రైతు రుణమాఫీ రెండు విడతలూ ఒకేసారి ఇచ్చేస్తామని మంత్రి …

అగ్రవర్ణాల మధ్య..  సీఎం చిచ్చుపెడుతున్నారు

– అధికారం కోసమే కాపులకు 5శాతం రిజర్వేషన్లు – నిధులు విడుదల చేస్తున్నా.. కేంద్రంపై నింధలు వేస్తున్నారు – బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కాకినాడ, జనవరి22(జ‌నంసాక్షి) …

చిత్తూరు ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాం

– నీరు బంగారంతో సమానం – ప్రతిచుక్క సద్వినియోగం చేసుకోవాలి – ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి, జనవరి22(జ‌నంసాక్షి) : చిత్తూరు ప్రజల మూడు దశాబ్దాల కల …

పవన్‌ కల్యాణ్‌ని కలుపుకొని పోతాం..!

– కేంద్రాన్ని వ్యతిరేకించేవారినందరికీ కలుపుకొని వెళ్తాం – తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి అమరావతి, జనవరి22(జ‌నంసాక్షి) : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని,  కేంద్రాన్ని …

గుర్రం జాషువా పేరిట ఏటా అవార్డులు

క్యాలెండర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో మంత్రి నక్కా గుంటూరు,జనవరి22(జ‌నంసాక్షి): గుర్రం జాషువా పేరిట ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తున్నామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.గుర్రం జాషువాకి ప్రభుత్వం తగినంత …

ఆర్టీసీ పార్సిల్‌ సర్వీస్‌ మరింత వేగవంతం

కాకినాడ,జనవరి22(జ‌నంసాక్షి): గతంలో లేని విధంగా ఆర్‌టిసి పార్శిల్‌ సర్వీసును వేగవంతం చేశామని రాజోలు ఆర్‌టిసి డిపో ఎపిఎస్‌ఆర్‌టిసి పార్శిల్‌ లాజిస్టిక్స్‌ ఇన్‌ఛార్జి మాదే కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం …