సీమాంధ్ర

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

చిత్తూరు, జనవరి18(జ‌నంసాక్షి) : ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా గంగాధర నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్‌ హరికృష్ణ స్థానిక నాయకులతో కలిసి పచ్చికాపలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు …

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖపట్నం, జనవరి18(జ‌నంసాక్షి) : విశాఖ ఉక్కు కర్మాగారంలో సాంకేతిక కారణాలతో శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. కర్మాగారంలోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌ – 3లో బ్లో పైప్‌ పేలింది. …

రైలు కింద పడి యువకుడు మృతి

చిత్తూరు, జనవరి18(జ‌నంసాక్షి) : రైలు ఆగకముందే కిందికి దిగడానికి ప్రయత్నించి కాలు జారి పడి యువకుడు మృతి చెందిన ఘటన నగరి రైల్వేస్టేషన్‌ సవిూపంలో శుక్రవారం చోటు …

పోలీస్‌ ఇంట్లో దోపిడి… నగలు, నగదు చోరీ

విజయవాడ, జనవరి18(జ‌నంసాక్షి) : పోలీస్‌ ఇంట్లోనే చోరీ జరిగిన ఘటన శుక్రవారం తాడేపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే… విజయవాడలో ఎఆర్‌ కానిస్టేబుల్‌ గా పని చేస్తున్న కుంభం …

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన పోలీసు అధికారి

ఏలూరు, జనవరి18(జ‌నంసాక్షి) : ఎసిబికి మరో అవినీతి పోలీసు అధికారి చిక్కాడు. దేవరపల్లి పోలీసు స్టేషన్‌ ఎఎస్‌ఐ పల్లి సత్యనారాయణ శుక్రవారం రూ.5 వేలు లంచం తీసుకొంటూ …

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా అన్నదానం

తిరుపతి, జనవరి18(జ‌నంసాక్షి) : నందమూరి తారక రామారావు 23 వ వర్ధంతి సందర్భంగా పలమనేరు పట్టణంలో మార్కెట్‌ కమిటీ వద్ద నెల్లూరు జోనల్‌ ఆర్టీసీ చైర్మన్‌ ఆర్‌వి.సుభాష్‌ …

21న జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ !

రాజమండ్రి, జనవరి18(జ‌నంసాక్షి) : ఈనెల 21న పవన్‌ సమక్షంలో జనసేనలో చేరుతున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. రాజకీయ వ్యవస్థను పవన్‌ ప్రక్షాళన చేస్తారన్న నమ్మకంతో …

పుండువిూద కారంచల్లి సంతోషిస్తున్నారు

– రాష్ట్రంలో కష్టాలు, ఇబ్బందులకు మోడీనే కారణం – హావిూలు అమలుచేసుంటే ఇన్ని ఇబ్బందులుండేవి కావు – అయినా మనశక్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం – 2029 …

చంద్రబాబును కలిసిన లగడపాటి

– తన ఇంట్లో శుభకార్యానికి రావాలని ఆహ్వానం – కేసీఆర్‌ ఫ్రంట్‌పై నో కామెంట్‌ అంటూ వెళ్లిపోయిన లగడపాటి అమరావతి, జనవరి18(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబుతో …

మోదీ లేకుంటే చంద్రబాబు జీరో

– కడప నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం – బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు కడప, జనవరి18(జ‌నంసాక్షి) : రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రజలే …