సీమాంధ్ర

తల్లిదండ్రుల మందలింపుతో విద్యార్థిని ఆత్మహత్య

గుంటూరు,జనవరి17(జ‌నంసాక్షి): కాలేజీకి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారన్న కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన …

బీజేపీ వ్యతిరేక ఓట్లను.. చీల్చేందుకు కుట్ర 

– బీజేపీ అజెండాను అమలు చేసేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ డ్రామా – నిన్నటి భేటీతో టీఆర్‌ఎస్‌, వైసీపీ ముసుగు వీడింది – అవినీతి గొంగలి పురుగును కేసీఆర్‌ …

షార్ట్‌ షర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

– ఐదు పూరిళ్లు దగ్ధం – తూర్పుగోదావరి జిల్లాలో ఘటన కాకినాడ, జనవరి17(జ‌నంసాక్షి) : తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం కరపలోని కంచిరాజు నగర్‌ లో  బుధవారం …

యధావిధిగా కందులు కొనుగోళ్లు

  అనంతపురం,జనవరి17(జ‌నంసాక్షి): జిల్లాలో కందుల కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు మార్క్‌ఫెడ్‌ జిల్లా అధికారులు అన్నారు. ఆధార్‌నంబరు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకుఖాతా నంబరు, మండల వ్యవసాయాధికారితో …

ఎన్టీఆర్‌ వర్ధంతికి ఘనంగా ఏర్పాట్లు

అనంతపురం,జనవరి17(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని ఈనెల 18నఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా టిడిపి అధ్యక్షుడు బి.కె.పార్థసారథి తెలిపారు. …

స్వచ్ఛ విజయవాడ కోసం కృషి

విజయవాడ,జనవరి17(జ‌నంసాక్షి): రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో స్వచ్ఛభారత్‌ కింద స్వచ్ఛతకు పెద్దపీట వేయాల్సి ఉందని మేయర్‌ కోనేరు శ్రీధర్‌ చెప్పారు. స్వచ్ఛతవైపు ప్రజలను ఆకర్షించేలా నగరపాలక సంస్థ …

ఎపి ప్రయోజనాలపై జగన్‌ మాట్లాడడమా?: పల్లె

అనంతపురం,జనవరి17జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రుల సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని ముఖ్యమంత్రి కాంక్షిస్తుంటే అందుకు భిన్నంగా జగన్‌ రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నారని మాజీమంత్రి,ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథ రెడ్డి …

సంక్రాంతి అంటే సరదాలే

  కోడి పందాల కోసం భారీగా ఏర్పాట్లు అమరావతి,జనవరి14(జ‌నంసాక్షి): రంగవల్లులు…భోగి మంటలు..పిండివంటలు…డూడూ బసవన్నలు..హరిదాసులు…సంప్రదాయ వస్త్రాలు..ఇల్లంతా బంధువులు… ఆనంద డోలికలు…మూడ్రోజుల తెలుగింటి పెద్దపండగ ఇవీ మన సంక్రాంతి పర్వదినం …

భోగిమంటల్లో మోడీ చిత్రపటం దగ్ధం

తెలుగుయువత నిరసనలు గుంటూరు,జనవరి14(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో భోగి మంటలు వెలిగించారు. కాగా భోగి మంటలతో కేంద్రంపై తెలుగు యువత …

శ్రీవారిని దర్శించుకున్న లోకేశ్‌ దంపతులు

తిరుమల,జనవరి14(జ‌నంసాక్షి): మంత్రి నారా లోకేష్‌ దంపతులు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నారావారిపల్లెల్‌ఓల సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వీరు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం …