సీమాంధ్ర

ఉదయిస్తున్న తరానికి ప్రతినిధిని: పవన్‌ కళ్యాణ్‌

అమలాపురం,నవంబర్‌29(జ‌నంసాక్షి):  ఉదయిస్తున్న తరానికి తాను ప్రతినిధిని అని, చంద్రబాబు, లోకేష్‌, జగన్‌ అస్తమిస్తున్న తరానికి ప్రతినిధులు అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి …

బోటు యజమానులకు సబ్సిడీ

శ్రీకాకుళం,నవంబర్‌29(జ‌నంసాక్షి): ప్రతీ బోటు యజమానికి నెలకు రూ.1800 లను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తుందని ఎంఎల్‌ఎ గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. గురువారం ఉదయం శ్రీకాకుళంలోని గార మండలంలో …

ట్రైమెక్స్‌ కార్మికుల ధర్నా

శ్రీకాకుళం,నవంబర్‌29(జ‌నంసాక్షి): పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాలని కోరుతూ.. ట్రైమెక్స్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ట్రైమెక్స్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఎంఎల్‌ఎ గుండా …

కబ్జా భూములను పేదలకు పంచాలి

కడప,నవంబర్‌29(జ‌నంసాక్షి): కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచిపెట్టాలని.. భూ పోరాట సాధన కమిటీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు గురువారం …

గూడూరులో కార్డెన్‌సర్చ్‌

నెల్లూరు,నవంబర్‌29(జ‌నంసాక్షి): గూడూరు గాంధీనగర్‌ ప్రాంతంలోని ఇళ్లలో పోలీసులు గురువారం కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. దీనిలో భాగంగా గురువారం  ఉదయం గాంధీనగర్‌లో భారీగా పోలీసులు మోహరించారు. పలువురి ఇళ్లలో …

టీడీపీ ఎంపీలు ఆంధ్రా మాల్యాలు

– మహాకూటమికి ఓటమి తప్పదు – భాజపా ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు విజయవాడ, నవంబర్‌29(జ‌నంసాక్షి) : టీడీపీ ఎంపీలు ఆంధ్రా మాల్యాలు అని ఏపీ బీజేపీ ఎంపీ …

ఇస్రో చరిత్రలో మరో ఘగన విజయం

విజయవంతంగా పీఎస్‌ఎల్‌వీ-సి43 వాహకనౌక ప్రయోగం కక్ష్యలోకి విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలు శ్రీహరికోట,నవంబర్‌29(జ‌నంసాక్షి): ఇస్రో మరో ఘగన విజయం సాధించింది. మరో శాటిలైట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి …

వర్గీకరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలి 

విజయవాడ,నవంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీవర్గీకరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని  ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. వర్గీకరణ కోసం  కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ  …

కొబ్బరిపీచు పరిశ్రమలకు ప్రోత్సాహం

విజయనగరం,నవంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కొబ్బరి పీచు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో నిలవగా ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి.ఈ పరిశ్రమలో 70వేల మందికి ఉపాధి దొరుకుతోందన్నారు.  …

నిర్వాసిత కాలనీల్లో త్వరగా పనులు

శ్రీకాకుళం,నవంబర్‌29(జ‌నంసాక్షి): నిర్వాసిత కాలనీల పనులను త్వరగా  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి ఆదేశించారు. మరికొన్ని గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉన్నందున ముందుగా వారికి సమాచారం అందజేసి …