ఆదిలాబాద్

నింగికెగసిన చదువుల తల్లి – నేల రాలిన తల్లిదండ్రుల ఆశలు.

ఫోటో రైటప్: పరీక్ష రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్వాతి. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలకేంద్రంలోని బూరం స్వాతి ఫార్మసీ పరీక్ష రాయడానికి వెళ్తూ …

నందిని జన్మదినోత్సవాన్ని పురష్కరించుకో ని ప్రభుత్వ పాఠశాలకు పదివేలు అందజేత.

తాండూరు అగస్టు 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మల్ రెడ్డి ఫల్లి ప్రభుత్వ పాఠశాల చైర్మన్ నాగమ్మ ముద్దుల కుతురు నందిని జన్మదినోత్సవాన్ని పురష్కరిం చుకోని పాఠశాలకు …

ఈనెల 29న 100 అడుగుల జాతీయ జెండా ప్రతిష్టాపనోత్సవం

– ఉమ్మడి జిల్లాలోనే ఎత్తైన జెండా తొర్రూరు లో ఏర్పాటు – జాతీయ పతాక ప్రతిష్టాపనోత్సవ కమిటీ చైర్మన్ డాక్టర్ సోమేశ్వరరావు తొర్రూరు:27 ఆగస్టు (జనంసాక్షి ) …

ఆధ్యాత్మికంతో… మదినిండా ఆనందదాయకం.

భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాలు. తాండూరు అగస్టు 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ లో వేలసిన, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రావణ మాస అమావాస్య …

పొలాల అమావాస్య పండుగ

గుడిహత్నూర్: ఆగస్టు 27( జనం సాక్షి) పొలాల అమావాస్య పండుగను శనివారం  మండల కేంద్రంతో పాటు సీతా గొంది, కమలాపూర్ తదితర గ్రామాలలోరైతులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు …

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

జహీరాబాద్ ఆగస్టు 27 ( జనం సాక్షి ) అన్ని వర్గాల  ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు  …

ఘనంగా పొలాల పండగ.

పోటో రైటప్: బసవన్నలను పూజిస్తున్న రైతులు. బెల్లంపల్లి, ఆగస్టు27, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలో శనివారం పొలాల అమావాస్య సందర్భంగా పొలాల పండగను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయంలో తమకు …

ఉపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లీ దండ్రులు సాధారణ సమావేశం **విద్యార్థి విద్యార్థులకు సాయంత్రం బస్సు తిప్పలు**

**ఇప్పటి వరకు అందాన్ని ఇస్కూల్ యూనిపమ్స్** బషీరాబాద్ ఆగస్టు27,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల బషీరాబాద్ నందు శనివారం రోజున …

ఆర్కేపి సిఎస్పీని పరిశీలించిన రైల్వే ప్రిన్సిపల్ ఈ.డీ.

  రామకృష్ణాపుర్, (జనంసాక్షి): బొగ్గు రవాణాను వేగవంతం చేసేందుకు శనివారం ఆర్కేపి సిఎస్పీని రైల్వే ప్రిన్సిపల్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ ఎం.కే. శ్రీవాత్సవ్, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ …

శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం.. ప్రత్యేక పూజలు.

తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు ఆగస్టు 27 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎన్కేతల గ్రామంలో వెలసిన శనీశ్వర ఆలయంలో …

తాజావార్తలు