ఆదిలాబాద్

ఘనంగా పొలాల అమావాస్య

గుడిహత్నూర్: ఆగస్టు 26( జనం సాక్షి) పొలాల అమావాస్య పండుగను శుక్రవారం మండలంలోని తోషం, టాకీగుడా,గురుజ్, మాన్కపూర్, మన్నూర్, ముత్నూర్, మచ్చాపుర్, తోషం తాండ,సోయంగూడ,జవహర్ నగర్, కోల్గారి,శంతపుర్,తదితర …

తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి వేడుకలు.

పోటో రైటప్: కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకుంటున్న సేవా సమితి సభ్యులు. బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం …

ఘనంగా మదర్ థేరిస్సా జయంతి వేడుకలు

జహీరాబాద్  ఆగస్టు26 (జనంసాక్షి)జహీరాబాద్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మథర్ థెరిస్సా 112 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. .ప్రార్ధించే  పెదాలకన్న సహాయం చేసే చేతులు మిన్న అనే …

నేడు పొలాల అమావాస్య.

ఫోటో రైటప్: గౌరమ్మలతో ఊరేగింపు నిర్వహిస్తున్న మహిళలు.(ఫైల్ పోటో) బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి) గ్రామీణ రైతుల పండగ, పాడి పశువులను పూజించే పండుగ, వర్షాలు సమృద్ధిగా కురిసి …

అంగన్వాడి జిల్లా మహాసభను జయప్రదం చేయండి

మునుగోడు ఆగస్టు26(జనం సాక్షి): ఈనెల28న జరిగే అంగన్వాడీల నల్లగొండ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ చాపల శ్రీను ఒక ప్రకటనలో కోరారు.అంగన్వాడీ టీచర్స్,వర్కర్అసోసియేషన్ …

మున్నూరుకాపు సంఘం తెలంగాణ

మరియు మున్నూరుకాపు యువత ఈరోజు తాండూర్ మండల మున్నూరుకాపు కుల అభివృద్ధి కోసం కుల సమావేశాల ఏర్పాటు చేసుకోవడం కోసం తాండూర్ మండల కుల భవనం కోసం …

దుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) మండలం పరిధిలోని శేర్ఖాన్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న  దుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులను శుక్రవారం ఆ గ్రామ సర్పంచి లక్ష్మీ …

మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో స్టడీ మెటీరియల్ పంపిణీ.

ఫోటో రైటప్: మానసిక దివ్యాంగులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్న వాసవి క్లబ్ సభ్యులు. బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పద్మావతి …

జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి .

ఫోటో రైటప్: ఆర్డీవో కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ప్రెస్ క్లబ్ నాయకులు. బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు …

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతో షాలతో ఉండాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అగస్టు 26(జనంసాక్షి)అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ …