ఆదిలాబాద్

ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 28( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షన్  లబ్ధిదారులకు గుర్తింపు …

జాతీయ జెండాలు అగౌరవపరిస్తే చట్టరీత్యా చర్యలు: ఎస్సై శ్రీధర్

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 28(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణ,పరిసర గ్రామాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగిసిన సందర్భంగా వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటి పైన ఏర్పాటుచేసిన జాతీయ జెండాలను …

క్యాష్ రివార్డులు అందుకున్న బజార్ హత్నూర్ పోలీసులు బజార్

హత్నూర్ ( జనం సాక్షి ) : ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా క్యాష్ రివార్డు ను బోథ్ సర్కిల్పరిధిలోని బజార్ …

నేడు సర్వసభ్య సమావేశం

ఆళ్లపల్లి ఆగస్టు 28 (జనం సాక్షి) నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించునున్నట్లు ఎంపీడీవో మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ మంజు భార్గవి అధ్యక్షతన …

నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి కొండంత భరోసా :జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్.

దౌల్తాబాద్ ఆగష్టు 28,జనం సాక్షి. పేద ప్రజలకు అండగా సీఎం కెసిఆర్ నిలుస్తున్నారని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ …

ఈశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు.

భక్తిశ్రద్ధలతో భగవంతున్ని ప్రార్థిస్తూ భజనలు. తాండూరు అగస్టు 28(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం బశవేశ్వరనగర్ లో కొలువుదీరిన చెరువెంటీశ్వర ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయం లో …

గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతులు పొందాలి

ఎస్సై ప్రవీణ్ కుమార్ గుడిహత్నూర్ ఆగస్టు 28 (జనం సాక్షి) మండల పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేష్ నవరాత్రి …

గణేష్ మండపాలకు పోలీసు వారి అనుమతి తప్పనిసరి

టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ భూక్య శ్రీనివాస్ టేకులపల్లి, ఆగస్టు 28( జనం సాక్షి): వినాయక చవితి సందర్బంగా మండలములో గణేష్ విగ్రహాలను ప్రతిష్టించే వారు తప్పనిసరిగా టేకులపల్లి …

ఉత్తీర్ణతలో తాండూరు మొదటి స్థానంలో నిలవాలి.

టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సి .రవీందర్ రెడ్డి. తాండూరు అగస్టు 28(జనంసాక్షి)కానిస్టేబుల్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి …

ఏకాగ్రతతో పరీక్ష రాసి అర్హత సాధించాలి.

సేవ దృక్పథంలో సాయిపూర్ యువత. మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు తాండూరు అగస్టు 28(జనంసాక్షి)ఏకాగ్రతతో పరీక్ష రాసి అర్హత సాధించాలని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ …

తాజావార్తలు