ఆదిలాబాద్

టియుడబ్ల్యుజె 143 యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

తాండూరు అగస్టు 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం సాయంత్రంఅంబేద్కర్ చౌక్ కూడలిలో టి.యు.డబ్ల్యు జె.143యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జర్నలిస్టులు పాలాభిషేకం చేశారు.సుప్రీంకోర్టులో …

ఎలక్ట్రానిక్ బైక్ లతో వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు ఆగస్టు 25( జనం సాక్షి)ఎలక్ట్రానిక్ బైక్ లతో వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చని. మున్సిపల్ వైస్ చైర్ …

దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మండల్ రిజర్వేషన్లు అమలు చేయాలి.

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ. జనం సాక్షి బీసీ ల ఆశాజ్యోతి,బహుముఖ ప్రజ్ఞాశాలి,మేధావి,జాతీయ ఓబీసీ కమిషన్ మొదటి చైర్మన్, సామాజిక న్యాయ తత్వవేత్త, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి …

హరితహారంపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

—కలెక్టర్ సిక్తా పట్నాయక్ గుడిహత్నూర్: ఆగస్టు 25 జనం సాక్షి)ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమ అమలులో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని జిల్లా కలెక్టర్ సిక్తా …

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

దండేపల్లి జనం సాక్షి ఆగస్టు 25 దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి రాజేంద్రప్రసాద్ ఇటీవల మృతి చెందడంతో గురువారం మృతుని కుటుంబం నిరుపేదలు కావడంతో …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ ఆగస్టు 25 జనం సాక్షి  ముస్తాబాద్ మండలం  తుర్కపల్లె గ్రామంలో                సర్పంచ్ కాశోల్లా పద్మ దుర్గాప్రసాద్ …

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి- తపస్ డిమాండ్

దండేపల్లి. జనంసాక్షి.25 ఆగస్టు . దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి …

విద్యార్థుల స్కూల్ కిట్టు అందజేత

దండేపల్లి .జనంసాక్షి 25 ఆగస్టు దండేపల్లి మండలం ద్వారక ప్రభుత్వ పాఠశాలల 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ .రఘునాథ్ వెరబెల్లి …

జంక్షన్ల సర్వే నిర్వహణ

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండు జంక్షన్ లను డెవలప్మెంట్ చేయడానికి గురువారం ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సంతోష్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఈ కార్యక్రమానికి …

పోడుభూములకు ఎప్పుడు పట్టాలిస్తారు

మహాదేవపూర్ ఆగస్టు25 (జనంసాక్షి) గత కొన్ని సంవత్సరాలుగా పోడు చేసుకున్నవారికి  పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రజా సంఘాల ఆధ్వర్యలో గురువారం మహాదేవపూర్ లోని అటవీశాఖ …