ఆదిలాబాద్

.అభివృద్ధికి ఆమడ దూరంలో ఇప్పల చెలక –అంతర్గత వీధులు బురదమయం

– వాగులపై వంతెనలు లేక అవస్థలు టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి): మండలంలోని కొప్పురాయి గ్రామపంచాయతీ పరిధిలోగల ఇప్పల చేలక గ్రామం నేటికీ అభివృద్ధికి నోచుకోక …

విద్యార్థులకు బహుమతులు ప్రదానం.

ఫోటో రైటప్: బహుమతులు అందజేస్తున్న సర్పంచ్. బెల్లంపల్లి, ఆగస్టు22, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామ పంచాయతీలో సోమవారం ఆజాది కా అమృత్ మహోత్సవ్ …

మునుగోడులో బిజెపి గెలుపు ఖాయం.

జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు అగస్టు 21(జనంసాక్షి) మునుగోడులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని జిల్లా ప్రధాన కార్యదర్శి యు …

పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ.

– నెన్నెల వైస్ ఎంపీపీ గురునాదం సుమలత. ఫోటో రైటప్: మొక్కలు నాటుతున్న వైస్ ఎంపీపీ. బెల్లంపల్లి, ఆగస్టు22, (జనంసాక్షి) పచ్చదనం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని …

రెవణ సిద్దేశ్వర స్వామి ఆలయం లో లక్ష బిల్వార్చన

ఝరాసంగం ఆగస్టు 21( జనంసాక్షి) మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామంలో శ్రీ రేవన సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో గణేష్ …

మాజీ మంత్రి గీతారెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభం

జహీరాబాద్ ఆగస్టు 21( జనంసాక్షి), జహీరాబాద్ పట్టణంలోని  దత్తగిరి కాలనిలో  పార్క్ సమీపంలో  మాజీ మత్రి గీతారెడ్డి  క్యాంపు కార్యాలయాన్ని పూజలు చేసి ప్రారంభించారు. ఆదివారం కార్యక్రమం …

వంద మంది కాంగ్రెస్ లో చేరిక.

ఫోటో రైటప్: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు. బెల్లంపల్లి, ఆగస్టు21, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కుశ్నపల్లి, కొత్తూరు, …

చేవెళ్ల ఆగస్టు 21 (జనంసాక్షి) 75వ వజ్రోత్సవాల్లో భాగంగా చేవెళ్ల గ్రామం లోని క్రీడా ప్రాంగణంలో సామూహికంగా

మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మార్వో  శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కుమార్ ఆర్ఐ రాజేశ్వర్, క్రీడా ప్రాంగణంలోని మొక్కలు నాటడం జరిగింది, ఈ …

కొనసాగుతున్న విఆర్ఏ ల నిరవధిక సమ్మె

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 21( జనంసాక్షి): నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, ఈ గెలుపుతోనే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనానికి …

మునుగోడు నుండే తెరాస పతనానికి నాంది – భాజపా నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 21( జనంసాక్షి): నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, ఈ గెలుపుతోనే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనానికి …