ఆదిలాబాద్

సీజనల్ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలి.

నెరడిగొండఆగస్టు22(జనంసాక్షి):సిజనల్ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎఎన్ఎం గంగమణి అన్నారు.సోమవారం రోజున మండల కేంద్రంలోని వాగ్దరి గ్రామంలో సర్పంచ్ గుమ్ముల గంగాదేవి ఉప సర్పంచ్ మోహన్ ఆధ్వర్యంలో …

దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేస్తా

నూతన చైర్మన్ కొంక జనార్ధన్ వెంకటాపూర్ (రామప్ప) జనంసాక్షి ; పాలంపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడతానని నూతన చైర్మన్ కొంక జనార్ధన్ అన్నారు …

75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు.

దోమ న్యూస్ జనం సాక్షి దోమ మండల శివారెడ్డి పల్లి గ్రామంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ  వేడుకల సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది  …

కూతురు జన్మ దినోత్సవాన తల్లితండ్రులు అవయవ దానం

రామకృష్ణాపూర్ (జనంసాక్షి): రామకృష్ణాపూర్ వాస్తవ్యుడు కలగూర నరేందర్ ప్రియాంకల కూతురు ఖుషి మొదటి జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ ఆర్కే సి ఓ ఏ క్లబ్ లో మానవతా …

.అభివృద్ధికి ఆమడ దూరంలో ఇప్పల చెలక –అంతర్గత వీధులు బురదమయం

– వాగులపై వంతెనలు లేక అవస్థలు టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి): మండలంలోని కొప్పురాయి గ్రామపంచాయతీ పరిధిలోగల ఇప్పల చేలక గ్రామం నేటికీ అభివృద్ధికి నోచుకోక …

విద్యార్థులకు బహుమతులు ప్రదానం.

ఫోటో రైటప్: బహుమతులు అందజేస్తున్న సర్పంచ్. బెల్లంపల్లి, ఆగస్టు22, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామ పంచాయతీలో సోమవారం ఆజాది కా అమృత్ మహోత్సవ్ …

మునుగోడులో బిజెపి గెలుపు ఖాయం.

జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు అగస్టు 21(జనంసాక్షి) మునుగోడులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని జిల్లా ప్రధాన కార్యదర్శి యు …

పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ.

– నెన్నెల వైస్ ఎంపీపీ గురునాదం సుమలత. ఫోటో రైటప్: మొక్కలు నాటుతున్న వైస్ ఎంపీపీ. బెల్లంపల్లి, ఆగస్టు22, (జనంసాక్షి) పచ్చదనం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని …

రెవణ సిద్దేశ్వర స్వామి ఆలయం లో లక్ష బిల్వార్చన

ఝరాసంగం ఆగస్టు 21( జనంసాక్షి) మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామంలో శ్రీ రేవన సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో గణేష్ …

మాజీ మంత్రి గీతారెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభం

జహీరాబాద్ ఆగస్టు 21( జనంసాక్షి), జహీరాబాద్ పట్టణంలోని  దత్తగిరి కాలనిలో  పార్క్ సమీపంలో  మాజీ మత్రి గీతారెడ్డి  క్యాంపు కార్యాలయాన్ని పూజలు చేసి ప్రారంభించారు. ఆదివారం కార్యక్రమం …