ఆదిలాబాద్

: మునుగోడు సభకు బయలుదేరిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు.

కౌడిపల్లి (జనంసాక్షి). మండల కేంద్రం నుంచి మునుగోడులో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కౌడిపల్లి మండలం నుండి బిజెపి శ్రేణులు తరలి వెళ్లడం …

మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష శిబిరం పంప్లేట్ ఆవిష్కరణ …..

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 21 మల్లాపూర్ మండల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత నేత్ర పరీక్ష శిబిరం పంప్లేట్స్ ను ఆదివారం సిరిపూర్ గ్రామంలో …

అన్ని దానాలకన్న అన్నదానం గోప్పది.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. యాలాల్ మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్. తాండూరు అగస్టు21(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలంజుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. …

నెన్నెలలో వజ్రోత్సవం- వనమహోత్సవం.

ఫోటో రైటప్: మొక్కలు నాటుతున్న ఎంపీపీ రమాదేవి. బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం నందులపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం ఎంపీపీ సంతోషం రమాదేవి …

తెలంగాణ నెలంతా మొక్కలతో పులకరించాలి

జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారాఖి  నిర్మల్ బ్యూరో, ఆగస్టు21,,జనంసాక్షి,,,   ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  ఆదేశానుసారం జిల్లా కేంద్రంలోని  బైంసా రోడ్ …

చిన్నారులు వైభవంగా శ్రీకృష్ణుని వేడుకలు ఘనంగా

అందోల్ నియోజకవర్గం  రాయికోడ్ మండలంలోని గ్రామాలు శ్రీకృష్ణుని   జన్మదినం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో నీలి రంగు ఛాయా గల శ్రీకృష్ణుని రుక్మిణి ల వేషధారణలతో ఉట్టికొట్టే …

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

మునుగోడు ఆగస్టు20(జనంసాక్షి):మన మునుగోడు మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన జెండా కార్యక్రమం చెప్పటి తధానంతరం రాజీవ్ గాంధీ 79వ జయంతి వేడుకలను స్థానిక మండలంలోని …

సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు.

తాండూరు ఆగస్టు 20 (జనం సాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ని సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. డోలారోహణ కార్యక్రమం నిర్వహించారు. …

ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి పొందిన సంధ్యారాణి

ఝరాసంగం,ఆగస్టు20 (జనంసాక్షి)75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మండల అధికారుల అధ్వర్యంలో తహసిల్దార్ ఎంపి డి ఓ కార్యాలయల అవరణ లో రంగోలి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని …

స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు

  రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినఅయిన సందర్భంగా “స్వతంత్ర భారత వజ్రోత్సవ” కార్యక్రమంలో భాగంగా  పురపాలక శాఖసంచాలకుల  ఆదేశాలు …