ఆదిలాబాద్

సారు జర జాగ్రత్త గుంతలు ఉన్నాయి గుంతల బాధ నుండి విముక్తి కలిగేది ఎప్పుడో బషీరాబాద్

 ఆగస్టు 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి అనగా ఉప విద్యుత్ కేంద్రం నుండి మొదలు కొన్ని గ్రామపంచాయతీ వరకు ఇలాంటి గుంతలు చాలా …

చేర్యాలలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి..

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 20 : చేర్యాల  మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్ …

వయోవృద్ధుల సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :వృద్ధ శ్రమంలో ఉన్న వయో వృద్దులకు పూర్తిగా సహాయ  సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు . శుక్రవారం పట్టణంలోని …

టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జెఎస్ఆర్ రాజీనామా

21న మునుగోడు లో జరిగే బహిరంగ సభలో బీజేపీ లో చేరుతున్నట్టు వెల్లడి హుస్నాబాద్ ఆగస్టు 19(జనంసాక్షి) :వృక్ష ప్రసాద దాత హుస్నాబాద్ స్థానికులు జన్నపురెడ్డి సురేందర్ …

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

కన్నుల పండువగా ఉట్టికొట్టే కార్యక్రమం. తాండూరు అగస్టు 19(జనంసాక్షి)శ్రీ కృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ పాఠశాలల్లో కృష్ణాష్టమి …

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

కన్నుల పండువగా ఉట్టికొట్టే కార్యక్రమం. తాండూరు అగస్టు 19(జనంసాక్షి)శ్రీ కృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ పాఠశాలల్లో కృష్ణాష్టమి …

ప్రతి కాలనీలో చెత్త చెదరం లేకుండా చేస్తాం కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 19 అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ శానిటేషన్ సిబ్బంది స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో పలు అంశాలపై …

గిరిజన మహిళపై ఏక్సైజ్ అధికారుల పాశవిక దాడి.

ఫోటో రైటప్: ఏక్సైజ్ అధికారుల దాడిలో గాయపడిన మహిళ దరావత్ రుక్మి. బెల్లంపల్లి, ఆగస్టు19, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం లంబడి తండా గ్రామంలో శుక్రవారం …

విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.

రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ ఆదేశానుసారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ. బీసీ సంఘం మండల అధ్యక్షులు లక్ష్మణ చారి. తాండూరు ఆగస్టు 19 …

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మాతా శిశు ఆసుపత్రిలో అల్పాహారం. పండ్లు పంపిణీ.

తాండూరు ఆగస్టు 19 (జనం సాక్షి)ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా తాండూరు లోని మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణులకు అల్పాహారం మరియు పండ్లు పంపిణీ చేశారు, శుక్రవారం …