ఆదిలాబాద్

వంద మంది కాంగ్రెస్ లో చేరిక.

ఫోటో రైటప్: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు. బెల్లంపల్లి, ఆగస్టు21, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కుశ్నపల్లి, కొత్తూరు, …

చేవెళ్ల ఆగస్టు 21 (జనంసాక్షి) 75వ వజ్రోత్సవాల్లో భాగంగా చేవెళ్ల గ్రామం లోని క్రీడా ప్రాంగణంలో సామూహికంగా

మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మార్వో  శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కుమార్ ఆర్ఐ రాజేశ్వర్, క్రీడా ప్రాంగణంలోని మొక్కలు నాటడం జరిగింది, ఈ …

కొనసాగుతున్న విఆర్ఏ ల నిరవధిక సమ్మె

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 21( జనంసాక్షి): నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, ఈ గెలుపుతోనే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనానికి …

మునుగోడు నుండే తెరాస పతనానికి నాంది – భాజపా నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 21( జనంసాక్షి): నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, ఈ గెలుపుతోనే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనానికి …

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీపీ, తహశీల్దార్

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 21: మండల తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రేకొండ గ్రామానికి చెందిన నీలం భగత్, దివ్యశ్రీల వివాహ వేడుకలు ఆదివారం హుస్నాబాద్ లో …

నిశ్చితార్థ శుభకార్యంలో బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్.

తాండూరు ఆగస్టు 21 (జనం సాక్షి)యాలాల మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి సిద్దిరాల శ్రీనివాస్ సులోచన ముద్దుల తనయుడు శ్యాం ప్రసాద్ రాజేశ్వరిల …

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో హరితహారం

రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఆదివారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహంలో మొక్కలు నాటినట్లు సంక్షేమ వసతి …

మునుగోడు ఆత్మగౌరవ బారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివెళ్ళిన హయత్ నగర్ బిజెపి శ్రేణులు — కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) హయత్ నగర్  డివిజన్ నుండి కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డి   ఆద్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ …

నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి.

దోమ న్యూస్ జనం సాక్షి. ఈరోజు పరిగి నియోజకవర్గం దోమ మండలం బాష్పల్లి గ్రామం తెరాస సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గారి సోదరుడు నిశ్చితర్థ వేడుకలు దిర్సంపల్లి …

*మునుగోడు బహిరంగ సభకు తరలిన బిజెపి శ్రేణులు.

చిట్యాల21( జనంసాక్షి) నల్గొండ జిల్లా లోని మునుగొడు నియోజక వర్గానికి  విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా  బహిరంగ సభకు  మండలం నుండి బిజెపి కార్యకర్తలు …