ఆదిలాబాద్

ప్రతి కాలనీలో చెత్త చెదరం లేకుండా చేస్తాం కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 19 అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ శానిటేషన్ సిబ్బంది స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో పలు అంశాలపై …

గిరిజన మహిళపై ఏక్సైజ్ అధికారుల పాశవిక దాడి.

ఫోటో రైటప్: ఏక్సైజ్ అధికారుల దాడిలో గాయపడిన మహిళ దరావత్ రుక్మి. బెల్లంపల్లి, ఆగస్టు19, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం లంబడి తండా గ్రామంలో శుక్రవారం …

విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.

రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ ఆదేశానుసారం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ. బీసీ సంఘం మండల అధ్యక్షులు లక్ష్మణ చారి. తాండూరు ఆగస్టు 19 …

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మాతా శిశు ఆసుపత్రిలో అల్పాహారం. పండ్లు పంపిణీ.

తాండూరు ఆగస్టు 19 (జనం సాక్షి)ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా తాండూరు లోని మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణులకు అల్పాహారం మరియు పండ్లు పంపిణీ చేశారు, శుక్రవారం …

చేయించుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, మండల పరిధిలోని

చిదెళ్ళ గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి డి రామారావు నాయక్  పంటల నమోదు, పచ్చి రొట్ట పైరు మరియు పిఎం కిసాన్ ఈకే వేసి నమోదు ప్రక్రియ …

కేఎల్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కేతిరెడ్డి శకుంతల రెడ్డి ఆధ్వర్యంలో ప్యాడ్ లు పెన్నులు పలకలు బహుకరణ

గరిడేపల్లి, ఆగస్టు 19 (జనం సాక్షి): మండలంలోని  కొండాయిగూడెం  గ్రామం తన సొంత గ్రామం అయిన కొండాయిగూడెం గ్రామంలో   ఎంపీపీ ఎస్ అంగన్వాడీ పాఠశాలలో చదివే 50మంది …

ఫోటో గ్రాఫర్ ను సన్మానించిన ఎమ్మెల్యే

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఆగస్ట్ 19(జనం సాక్షి): ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఫోటోగ్రాఫర్స్ కి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ శుభాకాంక్షలు …

కెజిబివి విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలి

కెజిబివి పాఠశాల ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే రేఖ ఆగ్రహం   ఖానాపూర్ రూరల్ 19 ఆగష్టు జనం సాక్షి: ఖానాపూర్ మండలం లోని కెజిబివి పాఠశాలను ఎమ్మెల్యే రేఖ …

రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఆగస్ట్ 19(జనం సాక్షి): స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ …

ఉపాధ్యాయుని వెంటనే ఉరితీయాలి

సామాజిక తెలంగాణ ధూంధాం రాష్ట్ర అధ్యక్షులు మరంపల్లి రవీందర్ జనం సాక్షి కదలాపూర్ రాజస్థాన్ లో జరిగిన దళిత విద్యార్థి హత్య నిరసిస్తూ ఆ ఉపాధ్యాయుని వెంటనే …