ఆదిలాబాద్

ఘనంగా ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ జ‌న్మ‌దిన వేడుకలు…

రోగుల‌కు పండ్లు పంపిణీ చేసిన తెరాస నాయకులు… ములుగు బ్యూరో,ఆగస్ట్20(జనం సాక్షి):- జననేత ములుగు జడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ …

రాజీవగాంధీ జయంతి వేడుకలకి మహేశ్వర్ రెడ్డి

ఆగస్టు 20(జనం సాక్షి ) మండలoలోని  మాసాయి పెట్ గ్రామం లో రాజీవగాంధీ జయంతి వేడుకలకి ఏ.ఐ సి.సి  అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి …

ముగ్గుల పోటీలు

గుడిహత్నూర్: ఆగస్టు 20 జనం సాక్షి)స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా శనివారం గుడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఐకేపి ఆధ్వర్యంలో  ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో …

ఎలక తుర్తి రాజీవ్ గాంధీ 78వ జయంతి

హనుమకొండ జిల్లా ఎలుక తుర్తి మండలంలోని భారత  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు అనంతరం …

సారు జర జాగ్రత్త గుంతలు ఉన్నాయి గుంతల బాధ నుండి విముక్తి కలిగేది ఎప్పుడో బషీరాబాద్

 ఆగస్టు 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి అనగా ఉప విద్యుత్ కేంద్రం నుండి మొదలు కొన్ని గ్రామపంచాయతీ వరకు ఇలాంటి గుంతలు చాలా …

చేర్యాలలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి..

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 20 : చేర్యాల  మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్ …

వయోవృద్ధుల సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :వృద్ధ శ్రమంలో ఉన్న వయో వృద్దులకు పూర్తిగా సహాయ  సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు . శుక్రవారం పట్టణంలోని …

టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జెఎస్ఆర్ రాజీనామా

21న మునుగోడు లో జరిగే బహిరంగ సభలో బీజేపీ లో చేరుతున్నట్టు వెల్లడి హుస్నాబాద్ ఆగస్టు 19(జనంసాక్షి) :వృక్ష ప్రసాద దాత హుస్నాబాద్ స్థానికులు జన్నపురెడ్డి సురేందర్ …

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

కన్నుల పండువగా ఉట్టికొట్టే కార్యక్రమం. తాండూరు అగస్టు 19(జనంసాక్షి)శ్రీ కృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ పాఠశాలల్లో కృష్ణాష్టమి …

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

కన్నుల పండువగా ఉట్టికొట్టే కార్యక్రమం. తాండూరు అగస్టు 19(జనంసాక్షి)శ్రీ కృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ పాఠశాలల్లో కృష్ణాష్టమి …