ఆదిలాబాద్

చించొలి ఈద్గాను సందర్శించిన మంత్రి అల్లోల

 నిర్మల్ బ్యూరో, జులై07,జనంసాక్షి,,,  నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించొలి బి శివారు వద్ద ముస్లిం మైనారిటీ లకు కేటాయించిన ఈద్గా ను బుధవారం  రాష్ట్ర  మంత్రి వర్యులు  …

నిర్మల్ జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖానాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం కొరకు ఏర్పాటుచేసిన టవర్ వర్షాలకు కృంగి కూలీ పోయింది,సమీపంలో ఇల్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీరామ్ నగర్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం కొరకు అధికారులు గత మూడు సంవత్సరాల క్రితం టవర్ …

నిర్మల్ జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖానాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం కొరకు ఏర్పాటుచేసిన టవర్ వర్షాలకు కృంగి కూలీ పోయింది,సమీపంలో ఇల్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.*

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీరామ్ నగర్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం కొరకు అధికారులు గత మూడు సంవత్సరాల క్రితం టవర్ …

ఎమ్మెల్యే పుట్టినరోజు నా కాఫీలు పెన్నుల పంపిణీ

జైనథ్ జనం సాక్షి జులే 5 మండల కేంద్రంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఉషోదయ ఫ్రెండ్స్ యూత్ పంచశీల యూత్ సభ్యులు సర్పంచ్ ఉప సర్పంచ్ మాజీ …

యూ ఎస్ పి సి ఆధ్వర్యంలో ధర్నా కర పాత్రల విడుదల

ఇచ్చోడ జులై 05 (జనంసాక్షి ) ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ (జెడ్ పి ఎస్ ఎస్) (ఎం పి పి ఎస్) పాఠశాలలను సందర్శించి కరపత్రాలను విడుదల …

రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంట్ మొక్కలు.

పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున మండలంలోని బుద్ధికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని వడూర్ రోడ్డుకు ఇరువైపులా …

*ఖానాపూర్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రజా పంథా ఆధ్వర్యంలో కలెక్టర్కు మెమోరండం ప్రజా సమస్యలను కలెక్టర్కు వివరిస్తున్న ప్రజా పంథా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య*

పోడు భూములకు పట్టాలు ఇవ్వా లని ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను పేదలకు పంపిణీ చేయాలని అర్హులందరికీ ఆసరా పెన్షన్ లు ఇవ్వాలని …

ప్రజల చెంతకే ప్రజాఫిర్యాదుల విభాగం

-జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్ ఫారుఖీ.    ఖానాపూర్ జూలై 04(జనం సాక్షి): ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదులలో  భాగంగా   ఈ సోమవారం ఖానాపూర్  లోని ఏఎంకే …

విఆర్ఓలకు వీధులు-బాధ్యతలు ఇచ్చి రెవెన్యూలోనే రీ-లోకెట్ చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్ 29ను రద్దు చేసి విఆర్ఓల జాబ్ చార్జింగ్ రద్దు పరిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ స్పష్టమైన వీధులు …

ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ సడక్ బంద్

హత్నూర (జనం సాక్షి) ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించడంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు శనివారం హత్నూర …