ఆదిలాబాద్

బహిరంగ సభకు తరలి వెళ్లిన నాయకులు

కాశీపేట గ్రామీణం: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగే తెరాస ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి తెరాస ఎస్సీ జిల్లా అధ్యక్షుడు దుర్గం చిన్నయ్య …

12వ వార్షికోత్సవ సభకు తరలివెళ్లిన తెరాస శ్రేణులు

కాగజ్‌నగర్‌: నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో నిర్వహించనున్న తెరాస 12వ వార్షికోత్సవ సభకు సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లారు. తెరాస ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సాధ్యమని …

విధులకు వెళ్తూ వాచ్‌మన్‌.

గుదిహత్నుర్‌ (జనంసాక్షి): విధులకు బమల్దేరిన ఓ వాచ్‌మన్‌ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. తుదిహత్నూర్‌కు చెందిన కాంబ్లే శంకర్‌(60) స్థానికంగా ఓ కిరాణా దుకాణం వద్ద వాయ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. …

రోడ్డు ప్రమాదంలో బమ్మెర వాసి

వాంకిడి (జనంసాక్షి): వాంకిడి మండలం బమ్మెరకు చెందిన ముక్కెర తిరుపతి గౌడ్‌(40) కరీంనగర్‌ మండలం మొగ్దూంపూర్‌లో ట్రాక్టర్‌ ఢీకొని మరణించాడు. మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లి జరిగే బంధువుల …

ప్రాణాలు బలిగొన్న ప్రమాదాలు

ఆదిలాబాద్‌ (జనంసాక్షి): ప్రమాదాలు పలువురి ప్రాణాలు బలిగొన్నయి. వ్యాపార పనిమీద పొరుగు జిల్లాకు వెళ్లిన ఇద్దరు యువ వ్యాపారులు (సోదరులు) అక్కడే రోడ్డు ప్రమదంలో దుర్మరణం చెందగా,మరొకరు …

ఖానాపూర్‌కు మంత్రి వరాలు

-2వేల దీపం కనెక్షన్లు మంజురు -సదర్‌మాబ్‌ బ్యారేజ్‌ నిర్మానానికి హామీ ఖానాపూర్‌ : ఖానాపూర్‌ పట్టాణానికి గురువారం రాత్రి వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి …

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ప్రారంభం

ఆదిలాబాద్‌ రూరల్‌ , టీ మీడియా : జిల్లాలో ఆంద్రప్రదేశ్‌ సార్వవూతిక పదోతరగతి, ఇంటర్‌మీడియట్‌ ఓపెన్‌ వార్షిక పరీక్షలు గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గతంలో …

కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకోరు

-ఎంపీ రాథోడ్‌ రమేశ్‌పై ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజం ఆదిలాబాద్‌ టౌన్‌, (టీ మీడియా): టీఆర్‌ఎస్‌ పార్టీని కానీ తమ అధినేత కేసీఆర్‌ను కానీ ఎంపీ …

ఐదేళ్లకోసారి ఎన్నికలు

కాగజ్‌నగర్‌, (టీ మీడియా): దక్షిణ మధ్య రైల్వెలొ గర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రారంభమయాయి. గురువారం నుంచి శనివారం వరకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని రైల్వే కాలినిలో …

తొలి రోజు పోలింగ్‌ ప్రశాంతం

-దక్షాణ మద్య రైల్వెగుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభం బెల్లంపల్లి, : దక్షిణమధ్య రైల్వెలో గుర్తింపు కార్మిక సంఘాలకు గురువారం ఎన్నికల పోలింగ్‌ జరిగి ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ …