ఆదిలాబాద్

తెరాస రాస్తారోకో

ఇంద్రవెల్లి: బయ్యారం గనులు తెలంగాణకే చెందాలంటూ మండల కేంద్రంలో తెరాస ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో తెరాస ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కనక …

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తెరాస ధర్నా

కాగజ్‌నగర్‌: బయ్యారం గనులు తెలంగాణ హక్కు అని తెరాస ఆధ్వర్యంలో నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, …

ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువకుడు ఆత్మహత్య

రామకృష్ణాపూర్‌ (ఆదిలాబాద్‌): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు ఆత్యహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం కూర్మపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి …

దుకాణంలో అగ్ని ప్రమాదం

నిర్మల్‌పట్టణం: పట్టణంలోని సునార్‌ గల్లీలో ఉన్న శ్రీ ఇన్వర్టర్‌ దుకాణంలో ఈతెల్ల వారుజామున విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్తినష్టం సంభవించినట్లు బాధితుడు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అగ్నిమాపక …

కాగజ్‌నగర్‌లో గౌతమ్‌మోడల్‌ స్కూల్‌ మోసం

ఆదిలాబాద్‌, జనంసాక్షి: కాగజ్‌నగర్‌లో గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌ యాజమాన్యం విద్యార్థులను చేసింది.శ్రీలంకలో క్రికెట్‌ ఆడిస్తామని ముగ్గురు విద్యార్థుల నుంచి ఆ పాఠశాల యాజమాన్యం 75 వేల రూపాయల …

రెండేళ్ల చిన్నారి కిడ్నాప్‌

ఆదిలాబాద్‌,జనంసాక్షి : ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో దారుణం…. రెండేళ్ల చిన్నారి కిడ్నాప్‌, కిడ్నాప్‌ అయిన  రెండు గంటలకే శవమై స్థానిక పోచమ్మ చెరువులో లభించింది. వివరాల కోసం …

దేశాభివృద్దిలో విద్యార్ధులు భాగస్వాములు కావాలి

మహేశ్వరం జనం సాక్షి:విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలు ఎచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలనిమాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కొంగర రావిర్యాల సమీపంలోని రీసర్చ్‌            …

ఎన్‌ఎఫ్‌టీఈ, బీఎన్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో మేడే

ఆదిలాబాద్‌ సాంసృతికం, జనంసాక్షి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఆదిలాబాద్‌ ఎన్‌ఎఫ్‌టీఈయూ, బీఎన్‌ఎన్‌ఎల్‌ తమ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా కార్యదర్శి విలాన్‌ …

మహారాష్ట్రలో ఇద్దరు బెల్లంపల్లి వాసుల హత్య

ఆదిలాబాద్‌: మహారాష్ట్రలోని హస్తి గ్రామంలో గుర్తు తెలియని కోందరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు.మృతులు ఇద్దరూ బెల్లంపల్లి వాసులుగా అనుమానిస్తున్నారు.ఆఇద్దరిని గోంతుకోసి హత్య చేశారు

బాల్యం బుగ్గి

మంచిర్యాల (జనంసాక్షి): బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అనేక పథకాలు రూపోందించినా ఫలితం లతేదు. అధికారుల నిర్లక్ష్యం, …