ఆదిలాబాద్

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

చేవెళ్ల అక్టోబర్ 15 (జనంసాక్షి) భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం శనివారం …

బీసీ ఫెడరేషన్ లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలి

ధనుంజయ నాయుడు విజ్ఞప్తి గరిడేపల్లి, అక్టోబర్ 15 (జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 బీసీ ఫెడరేషన్ లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని …

స్క్రాప్ దుకాణం యజమానికి జరిమానా.

బెల్లంపల్లి, అక్టోబర్ 15, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణం మహమ్మద్ ఖాసీం బస్తి లోని స్క్రాప్ దుకాణం యజమానికి శనివారం మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు. పట్టణంలోని స్క్రాప్ …

సింగరేణి కాంటాక్ట్ కార్మికులందరికీ ఏరియర్స్ చెల్లించాలి. – ఐఎఫ్టీయూ ధర్నా.

బెల్లంపల్లి, అక్టోబర్ 15, (జనంసాక్షి) సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఏరియర్స్, సీఎంపిఎఫ్ స్లిప్పులు ఇవ్వాలని శనివారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో …

*పోషకాహార ప్రమాణాలను కాపాడుట ప్రభుత్వాలవిధి*

కోదాడ, అక్టోబర్ 15(జనం సాక్షి)  ప్రపంచ ఆహార దినం సందర్భంగా సామాజిక ఆర్థిక విద్యావేత్త బడుగుల సైదులు శనివారం నాడు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ సురక్షితమైన పోషకాహారం …

ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు

ప్రజలందరూ చిన్న ఆరోగ్య సమస్య కలిగిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎమ్మెల్యే చొరవతో ప్రత్యేక చర్యలు.   జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు …

ఫ్లోరైడ్ రక్కసిని దూరం చేసిన కేసీఆర్.. వ్యక్తిగత స్వార్థంతో ఉపఎన్నికలు.

వ్యక్తిగత స్వార్థంతో ఉపఎన్నికలు. ఉడతలపల్లి, కోటయగుడెం గ్రామాల ఇంచార్జ్  పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు అక్టోబర్ 15(జనంసాక్షి) మునుగోడు లోని ఉడతలపల్లి, కోటయగుడెం గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ …

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు పక్క. టిఆర్ఎస్ లో కొనసాగుతున్న చేరికలపర్వం..

 ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు అక్టోబర్ 15(జనంసాక్షి)మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు మండలం కోటాయిగూడెం గ్రామానికి చెందిన బిజెపి పార్టీ నుండి పలువురు కార్యకర్తలు …

ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారి చేతుల మీదుగా అమన్ ఫౌండేషన్ అదిలాబాద్ లోగో ఆవిష్కరణ.

జనం సాక్షి ఉట్నూర్. ఆదిలాబాద్:  ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్  గారి చేతుల మీదుగా అమన్ ఫౌండేషన్ లోగో ఆవిష్కరించడం …

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గ్రామ పంచాయతీ పాలకవర్గం.

దౌల్తాబాద్ అక్టోబర్ 15, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య గ్రామపంచాయతీ వాటర్ మెన్ అనారోగ్యంతో మరణించగా ఆ కుటుంబానికి ఉప్పరిపల్లి …