ఆదిలాబాద్

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

నెన్నెల, అక్టోబర్15 (జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలో శనివారం పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రదాన వీధుల్లోని డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టారు. వర్షాకాలం ప్రారంభం నుంచి …

ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి.

: అబ్దుల్ కలాం చిత్ర పటానికి నివాళులు అర్పింస్తున్న నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్15, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని 18వ వార్డ్ శంషీర్ నగర్ లో శనివారం ఆల్ …

పీడీఎస్ బియ్యం పట్టివేత

*ఇరవై క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో పాటు అశోక్ లేల్యాండ్ వాహనం , *పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు , *పరారీలో మరో వ్యక్తి ,   ఖానాపురం …

తెరాస మండల అధ్యక్షుడిగా మహాలక్ష్మీ వెంకటనర్సయ్య

 ఖానాపురం అక్టోబర్ 14 జనం సాక్షి తెరాస (బిఆర్ఎస్ ) పార్టీ  మండల అధ్యక్షుడిగా బుధరావుపేట   గ్రామానికి చెందిన  మహాలక్ష్మీ వెంకట్రాంనర్సయ్య  ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు  .నర్సంపేట …

రేషన్ బియ్యం పట్టివేత కేసు నమోదు :ఎస్సై కే జగదీష్

దంతాలపల్లి అక్టోబర్ 14 జనం సాక్షి అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం పట్టుకున్నట్లు స్థానిక ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు.శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల …

ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సిపిఎం జిల్లా రైతు అద్యక్షులు గంగాధర్.

కోటగిరి అక్టోబర్ 14 జనం సాక్షి:-ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యన్ని ప్రభుత్వం తాస్కారం చేయకుండా వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజను కొనుగోలు …

పేద ప్రజలకు ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి.

పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు. తాండూరు అక్టోబర్ 13(జనంసాక్షి) పేద ప్రజలకు ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి ఎంతో మేలు చేస్తుందని పట్టణ అధ్యక్షులు నయీమ్ …

శాంతి ఖనిలో రక్షణ పక్షోత్సవాలు.

: శాంతి ఖని గనిని పరిశీలించిన అధికారులు. బెల్లంపల్లి, అక్టోబర్14, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో శుక్రవారం రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు. కార్మికులు రక్షణతో కూడిన …

సీనియర్ జర్నలిస్ట్ కొల్పుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి

దౌల్తాబాద్ అక్టోబర్ 13, జనం సాక్షి.  దౌల్తాబాద్ మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కొల్పుల శ్రీనివాస్ గారు బైక్ ప్రమాదంలో తీవ్ర గాయపడి.. గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …

గుప్త నిధుల కోసం తవ్విన గుంతకు పోలీసుల నిషేధాజ్ఞలు!

 భూపాలపల్లి ప్రతినిధి అక్టోబర్ 13 జనం సాక్షి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో గల గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం రాత్రి గుప్త నిధుల కోసం …