ఆదిలాబాద్

1 00 000 రూ,, ఎల్వోసిని కుటుంబ సభ్యులకు అందజేసిన సర్పంచు కె సత్యనారాయణ యాదవ్.

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 12 కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన    నరసింహ కి 1,00,000/- రూపాయల ఎల్వోసి ని అందించిన నర్సాయిపల్లి …

మునుగోడులో టిఆర్ఎస్ విజయం ఖాయం :టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు పురుషోత్తం సంతోష్.

దౌల్తాబాద్ అక్టోబర్ 12, జనం సాక్షి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని రాయపోల్ మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు …

మృతురాలి కుటుంబానికి చేయూత..

15వేల ఆర్ధిక సహాయం. ఊరుకొండ, అక్టోబర్ 12 (జనంసాక్షి): ఊర్కోండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గువ్వ నాగమ్మ(55) అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక ఎంపీటీసీ …

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు

2373 మంది అభ్యర్థుల కోసం 9 పరీక్ష కేంద్రాలు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 12 (జనంసాక్షి): అక్టోబర్ 16న తెలంగాణ పబ్లిక్ …

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి – ఎస్సై శంకర్

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 12(జనం సాక్షి): శాంతిభద్రతలకు  ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ఖానాపూర్ నూతన ఎస్సై రుక్మావార్ శంకర్ అన్నారు. బుధవారం నిర్మల్ పోలీస్ స్టేషన్ …

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి, అక్టోబర్12,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత …

పోడు భూములను పరిశీలించిన అధికారులు

బాన్సువాడ, అక్టోబర్ 12 (జనంసాక్షి): మండలంలోని రాంపూర్ తాండ శివారులో పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేసి భూములను క్షేత్రస్థాయిలో …

తాండూరు నియోజకవర్గ అభివృద్దే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంకల్పం.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 12(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అని మున్సిపల్ …

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతోనే మార్కెట్ కమిటీ అభివృద్ధి.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 12(జనంసాక్షి)ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతోనే తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్ని విధాల అభివృద్ధి చెందిందనిమార్కెట్ …

*ప్రజా అభిష్టాన్ని గౌరవించరా.ఎమ్మెల్యే జోగు రామన్న*

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ఓట్లు వేసే గెలిపించుకున్న వారి అభీష్టాన్ని గౌరవించరా. సొంత లాభార్జన కోసం రాజకీయం చేస్తారా ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి …