ఆదిలాబాద్

పేద ప్రజలకు ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి.

పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు. తాండూరు అక్టోబర్ 13(జనంసాక్షి) పేద ప్రజలకు ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి ఎంతో మేలు చేస్తుందని పట్టణ అధ్యక్షులు నయీమ్ …

శాంతి ఖనిలో రక్షణ పక్షోత్సవాలు.

: శాంతి ఖని గనిని పరిశీలించిన అధికారులు. బెల్లంపల్లి, అక్టోబర్14, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో శుక్రవారం రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు. కార్మికులు రక్షణతో కూడిన …

సీనియర్ జర్నలిస్ట్ కొల్పుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి

దౌల్తాబాద్ అక్టోబర్ 13, జనం సాక్షి.  దౌల్తాబాద్ మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కొల్పుల శ్రీనివాస్ గారు బైక్ ప్రమాదంలో తీవ్ర గాయపడి.. గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …

గుప్త నిధుల కోసం తవ్విన గుంతకు పోలీసుల నిషేధాజ్ఞలు!

 భూపాలపల్లి ప్రతినిధి అక్టోబర్ 13 జనం సాక్షి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో గల గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం రాత్రి గుప్త నిధుల కోసం …

మల్లి ఖార్జున సహకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

దండేపల్లి. జనంసాక్షి.అక్టోబర్13దండేపల్లి మండలం నర్సాపూర్ శ్రీ మల్లిఖార్జున సహకార సంఘం గొర్రెల/మేకల పెంపకం దారుల కార్యవర్గాన్ని గురువారం ఎన్నికల అధికారి M. తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు …

నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.

– మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి. నియామక పత్రం అందజేస్తున్న నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్ 13, (జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే …

మన ఊరు మనబడి పనులను పరిశీలించిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్

దండేపల్లి. జనంసాక్షి అక్టోబర్ 13. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దండేపల్లి మండలంలోని మోకాసిగూడ పాత మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని దొరవారిపల్లె పాఠశాలలో …

విధుల్లో చేరిన విఆర్ఏలు.

విధుల్లో చేరుతున్న విఆర్ఏలు. బెల్లంపల్లి, అక్టోబర్13, (జనంసాక్షి) రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం 79 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏలు గురువారం సమ్మె విరమించి …

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి

దండేపల్లి జనంసాక్షి అక్టోబర్ 13 దండేపల్లి మండలం.గూడెం పాత మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థులకు బిజెపి మంచిర్యాల …

మాజీ ఎమ్మెల్యే ద్వితీయ వర్దంతి సందర్భంగా అన్నదానం.

అన్నదానం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు. బెల్లంపల్లి, అక్టోబర్ 13, (జనంసాక్షి) బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ ద్వితీయ వర్దంతి సందర్భంగా జనహిత …