ఆదిలాబాద్

మల్లి ఖార్జున సహకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

దండేపల్లి. జనంసాక్షి.అక్టోబర్13దండేపల్లి మండలం నర్సాపూర్ శ్రీ మల్లిఖార్జున సహకార సంఘం గొర్రెల/మేకల పెంపకం దారుల కార్యవర్గాన్ని గురువారం ఎన్నికల అధికారి M. తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు …

నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.

– మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి. నియామక పత్రం అందజేస్తున్న నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్ 13, (జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే …

మన ఊరు మనబడి పనులను పరిశీలించిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్

దండేపల్లి. జనంసాక్షి అక్టోబర్ 13. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దండేపల్లి మండలంలోని మోకాసిగూడ పాత మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని దొరవారిపల్లె పాఠశాలలో …

విధుల్లో చేరిన విఆర్ఏలు.

విధుల్లో చేరుతున్న విఆర్ఏలు. బెల్లంపల్లి, అక్టోబర్13, (జనంసాక్షి) రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం 79 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏలు గురువారం సమ్మె విరమించి …

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి

దండేపల్లి జనంసాక్షి అక్టోబర్ 13 దండేపల్లి మండలం.గూడెం పాత మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థులకు బిజెపి మంచిర్యాల …

మాజీ ఎమ్మెల్యే ద్వితీయ వర్దంతి సందర్భంగా అన్నదానం.

అన్నదానం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు. బెల్లంపల్లి, అక్టోబర్ 13, (జనంసాక్షి) బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ ద్వితీయ వర్దంతి సందర్భంగా జనహిత …

గుండె వాల్య నాయక్ తాండ లో ఎక్సైజ్ అధికారుల దాడులు. నాటు సారా బెల్లం పాకం ధ్వంసం

కోడేరు (జనం సాక్షి)అక్టోబర్ 13 కోడేరు మండల పరిధిలోని సింగాయిపల్లి సమీపంలో గల గుండె వాల్య నాయక్ తాండ లో కొల్లాపూర్ సిఐ ఏడుకొండలు,ఆధ్వర్యంలో  300 లీటర్ల …

తాండూర్ మండలం లో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ రెండో వర్ధంతి వేడుకలు మండలంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.

జనం సాక్షి అక్టోబర్ 13 మంచిర్యాల జిల్లా// తాండూర్ మండలం లో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ రెండో వర్ధంతి వేడుకలు మండలంలో ఆయన అభిమానులు …

అంత్యక్రియల కోసం 5వేల ఆర్థిక సహాయం.

తాండూరు అక్టోబర్ 13(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్ధాయిపేట్ గ్రామానికి చెందిన పుట్నాల నర్సింలు అనారో గ్యంతో మృతి చెందారు. గ్రామ యువకులు విషయాన్ని యంగ్ లీడర్స్ …

ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ పై ప్రత్యేక దృష్టి.

వర్షాల కారణంగా రైస్ మిల్లులలో నిల్వ ఉన్న ధాన్యానికి తగిన భద్రతా ఏర్పాట్లు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలేశ్వర గుప్తా. తాండూరు అక్టోబర్ 12( …