ఆదిలాబాద్

ధరణిని రద్దు చేయాలి.. సీసీఎల్‌ఏను పునరుద్ధరించాలి : కాంగ్రెస్

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేయాలని …

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయాలి

బోథ్ మండలంలోని మర్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జెడ్పి.హెచ్.ఎస్ (బాలికల) పాఠశాల తల్లా పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, …

శ్రీకాంత్ చారి కి ఘనమైన నివాళులు టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నిరసన మెట్ల అశోక్

నల్గొండ నాగార్జున డిగ్రీ కాలేజ్ నందు టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా వారికి కాలేజ్ అధ్యాపక బృందంతో విద్యార్థులతో …

దేవరకొండలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్

భాగ్యులకు అండగా…ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ జిల్లా …

కొండమల్లేపల్లి పట్టణంలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఆంజనేయ స్వాముల మహా పడిపూజ

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆదివారం నాడు  శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి పడిపూజ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి కి ప్రత్యేకంగా …

మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి

-సిఐ అజయ్ బాబు ఖానాపూర్ ప్రతినిధి డిసెంబర్ 04(జనం సాక్షి): క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఖానాపూర్ సిఐ అజయ్ బాబు అన్నారు. ఖానాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న …

డీజిల్ లేక..!చెత్త సేకరణ నిలిచే..!

భైంసా రూరల్  డిసెంబర్ 04 జనం సాక్షి నిర్మల్ జిల్లా భైంసా పట్టణ మున్సిపల్ చెత్త సేకరణ ఆటోలు వాడవాడల తిరిగి చెత్త సేకరణ చేయాల్సి ఉండగా, …

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

 నేరేడుచర్ల పట్టణంలోని చింత బండ ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా  హాజరైన నేరేడుచర్ల ఎంఈఓ చత్రు నాయక్ మాట్లాడుతూ …

కొండమల్లేపల్లి పట్టణంలో విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ నూతన ప్రారంభోత్సవం చేసిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్

సాక్షి న్యూస్: పట్టణ కేంద్రంలో శనివారం నాడు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ పట్టణంలోని నల్లగొండ రోడ్డులో గల విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ నూతన …

ఆర్ డి ఓ,ఎం ఆర్ ఓ కి రియల్టర్ల వినతిపత్రం…

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆర్డిఓ,ఎమ్మార్వోల కి శనివారం ముధోల్,బైంసా రియల్టర్స్ఆధ్వర్యంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యేలా,అందుకు తగ్గ అనుమతులను ప్రభుత్వం అనుమతించాలని వినతిపత్రం అందించడం జరిగింది. ఈ …