కామారెడ్డి

ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

చౌడాపూర్,అక్టోబర్ 1( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కన్మాన్ కాల్వ గ్రామంలో ఆసరా పెన్షన్ కార్డులను గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి …

*చిట్యాల తాత్కాలిక సర్పంచ్ గా ఆకుల రవీందర్.

 చిట్యాల సెప్టెంబర్1( జనంసాక్షి) చిట్యాల తాత్కాలిక సర్పంచ్ గా తొమ్మిదవ వార్డు సభ్యులు ఆకుల రవీందర్ ను కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు నియమించినట్లు శనివారం …

గిరిజనులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

 బషీరాబాద్ అక్టోబర్1,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో శాసన సభ్యులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు గిరిజనులు బషీరాబాద్ పార్టీ ప్రెసిడెంట్ రాము నాయక్ …

బతుకమ్మ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకుందాం

సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ . హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 01(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకునేందుకు అందరూ కలిసి కృషి చేయాలని సిపిఐ …

దుర్గామాత పూజలో పాల్గొన్న దౌల్తాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్.

దౌల్తాబాద్ అక్టోబర్ 1, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం దుర్గామాత పూజలో దౌల్తాబాద్ మండల టిఆర్ఎస్ …

సిఐటియు ఆటో యూనియన్ టిఆర్ఎస్ లో చేరలేదు ఇలాంటి తప్పుడు ప్రకటనలు మానుకోవాలి

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) మేళ్లచెరువు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యాన ఆజాద్ ఆటో యూనియన్. భగత్ సింగ్ ఆటో యూనియన్ సమావేశం ఎస్.కె నయన్ …

విద్యుత్ శాఖ ఏఈగా రాజ్ కుమార్

బచ్చన్నపేట అక్టోబర్ 1 (జనం సాక్షి)) బచ్చన్నపేట మండలం విద్యుత్ శాఖ నూతన ఏ ఈ గ రాజ్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని …

డిండి పరిసర ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా వుండాలి

చందంపేట (జనం సాక్షి) అక్టోబర్ 1 డిండి పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు తెలియజేయడమేమనగా ఈరోజు దిండి ప్రాజెక్టు 6500 క్యూసెక్కుల నీటి ఓవర్ ఫ్లో అవుతుంది …

దుర్గాదేవి కి కుంకుమ పూజ అభిషేకం*

మల్లాపూర్ (జనం సాక్షి) అక్టోబర్ :01 దుర్గా దేవి శరన్నవరాత్రుల భాగంగా ఈరోజు మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో గ్రామ అభివృద్ధికి కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం …

*వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి,ఎరువులు, విత్తనాలు,పురుగు మందులు సబ్సిడీపై అందజేయాలి. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు*

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలని వ్యవసాయ పెట్టుబడులపై సబ్సిడీ ఇచ్చి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి రక్షించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి …

తాజావార్తలు