ఖమ్మం

అమృతహస్తం పథకాన్ని ప్రారంభించిన మంత్రి

ఖమ్మం : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అమృత హస్తం పథకాన్ని ప్రారంభించారు. ఇల్లెందు ఐసీడీఎన్‌ పరిధిలో కామేపల్లి మండలం కొత్తలింగాల్లో పథకాన్ని …

సింగరేణి సమస్యలు పట్టవా

ఖమ్మం, డిసెంబర్‌ 29 (): సత్తుపల్లి ఓసి ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయింది. వందల కొద్ది టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. విస్తరణ కోసం కార్యాచరణ పూర్తయింది. ఆయా …

టవరు చూస్తే అంత… పూనాది చూస్తే చింత

ఖమ్మం, డిసెంబర్‌ 29 (): ఏజెన్సీ ప్రాంతంలో సెల్‌ సేవలు విస్తరిస్తున్నాయి. ఓవైపు ఇది శుభపరిణామం కాగా మరోవైపు  కంపెనీల బాధ్యతారాహిత్యం వల్ల పలు అనర్థాలు సైతం …

చిన్ని ప్రయత్నంతో చేతులు దులుపుకునే యత్నం..?

ఖమ్మం, డిసెంబర్‌ 29 (: రోజు వందల కొద్ది లీటర్ల భూగర్భ జలాలను ఉపయోగించి జిల్లాలోని సత్తుపల్లి సమీపంలో బడా కంపెనీకి చెందిన మినరల్‌ వాటర్‌ ప్యాక్టరీ …

రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తా : కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

ఖమ్మం : రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తానని కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 30 రైల్వే …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ఖమ్మం: ఖమ్మం సమీపంలోని వి. వెంకటాయపాలెం వద్ద టైరు పేలి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఖమ్మంలో ఎదురుకాల్పులు

ఖమ్మం : చర్ల మండలం చెన్నాపురం గుట్ట వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు సమీపంలోని అడవిలోకి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. …

అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన

ఖమ్మం: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ‘ అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలు, వ్యక్తిగత భద్రతపై’ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు స్థానిక భక్త రామదాసు కాళక్షేత్రంలో అవగాహనా …

ఖమ్మంలో పత్తి రైతుల ఆందోళన

ఖమ్మం : వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. సీసీఐ పత్తికొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ 6 బస్తాల …

రూ.30లక్షలతో ముక్కోటి ఉత్సవాలు

ఖమ్మం, డిసెంబర్‌ 12 : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచి, భక్తులు కోరిన కోర్కెలను ఈడేర్చే కొంగుబంగారమై బాసిల్లుతున్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల …

తాజావార్తలు