ఖమ్మం

వేలంపాట అధికారం పర్ణశాల పంచాయితికే

ఖమ్మం, అక్టోబర్‌ 19 : పర్ణశాల పార్కింగ్‌ వేలంపాటపై వివాదం న్యాయస్థానం తీర్పుతో ముగిసింది. ఇటీవల గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా కారం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి …

షర్మిలా పాదయాత్రను అడ్డుకుంటాం

ఖమ్మం, అక్టోబర్‌ 19:    ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టే పాదయాత్రను అడ్డుకుంటామని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ చైతన్య అన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన …

కాంగ్రెస్‌లో ముదరుతున్న వర్గపోరు

ఖమ్మం, అక్టోబర్‌ 19 :    సత్తుపల్లిలో ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశ మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్‌, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గీయుల …

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి కసరత్తు

ఖమ్మం, అక్టోబర్‌ 19:    ఖరీఫ్‌ సీజన్‌లో రైతులనుండి ధాన్యం సేకరణకు జిల్లా ఐకెపి ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో …

మొక్కజొన్న యంత్రం బోల్తా: ఇద్దరి మృతి

ఇల్లందు:ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లి  సమీపంలోని పొలంలో మొక్క జొన్నలు వొలిచే యంత్రం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు హరీష్‌, కృష్ణ అక్కడికక్కడే …

విద్యార్థులకు కరాటే ఛాంపియన్‌ షిప్‌

ఖమ్మం, అక్టోబర్‌ 18 : ఈ నెల 13, 14, 15 తేదీల్లో వరంగల్‌, నారాయణపురంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన అండర్‌-19 జూనియర్‌ కళాశాలల రాష్ట్రస్థాయి …

ఖమ్మం, అక్టోబర్‌ 18: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వృత్తి వ్యతిరేక విధానాల వల్ల   కల్లు గీత వృత్తి పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి …

చెరుకు మద్దతు ధర రూ.3500గా చేయాలి

ఖమ్మం, అక్టోబర్‌ 18 : చెరుకు పంటకు మద్దతు ధర టన్నుకు 3500 రూపాయలుగా ప్రకటించాలని, ఆ ధర ప్రకటించడంలో ప్రభుత్వాలను చక్కెరలాబీ నియంత్రిస్తుందని డాక్టర్‌ రంగరాజన్‌ …

19న ఎన్‌ఎస్‌పి కార్యాలయం ముట్టడి

ఖమ్మం, అక్టోబర్‌ 18 : నాగార్జునసాగర్‌ జలాల విడుదల కోసం ఈ నెల 19న నిర్వహించే ఎన్‌ఎస్‌పి కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ …

లోక్యా తండాలో ఉధృతమవుతున్న జ్వరాలు

ఖమ్మం, అక్టోబర్‌ 18 : జిల్లాలోని కూచిమంచి మండలంలో గల లోక్యా తండాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని అన్ని వీధుల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణమే ఈ దుస్థితికి …

తాజావార్తలు