ఖమ్మం

ఎపిసీడ్స్‌ ఉద్యోగి రాధాకృష్ణపై కేసు నమోదు

ఖమ్మం, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): ఎపిసీడ్స్‌ జూనియర్‌ అసిసెస్ట్‌ రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం పట్టణ మూడవ టౌన్‌ పోలీసులు తెలిపారు. నగదు నిధుల గోల్మాల్‌పై …

18న స.హ.చట్టం ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు ఖమ్మం అర్బన్‌ మండల ప్రతినిధి రామకృష్ణ …

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధం

ఖమ్మం, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): ఖమ్మం జిల్లాలో ఎవరేమి చేశారో తేల్చుకుందామని గత నెల 27న మంత్రి వెంకటరెడ్డి ఇచ్చిన సవాల్‌కు సిపిఎం స్పందించింది. జిల్లాలో, సొంత …

డెక్కంటికి రాష్ట్రీయ శిక్షారతన్‌ అవార్డు

ఖమ్మం, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): భద్రాచలంలోని నన్నపనేని మోహన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న డెక్కంటి శ్రీనివాసరావుకు మరో అత్యున్నత పురస్కారం అందనుంది. ఈ …

15నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

కడప : ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో 6.7.8. తరగతుల సాంఘికశాస్త్రం హిందిబోధించే ఉపాధ్యాయులకు కడప ఎమ్మార్సీలో ఈనెల 15నుంచి మూడు రోజు పాటు శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంఈవో …

బాబు యాత్రకు మద్దతుగా ర్యాలీ

  చింతకాని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా చింతకాని మండలం చిన్నమండప గ్రామంలో శనివారం ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలిని మాజీ …

తెలంగాణ్య క్తినే వీసీగా నియమించాలని విద్యార్థుల ధర్నా

  ఖమ్మం: అశ్వరావుపేటలో అగ్రికల్చరల్‌ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో యూనివర్సిటీల్లో తెలంగాణకు చెందిన వారినే వీసీలుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. …

అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం

  దమ్మపేట : మండలంలోని అల్కంపాలెం అటవీ ప్రాంతంలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పశువుల కాపరులకి రెండు రోజుల క్రితమే గుర్తిచినావారు. భయపడి విషయాన్ని …

గిరిజన పధకాలపై సమీక్ష

  భద్రాచలంలోని శ్రీ సీతారాముల అలయాన్ని ఎన్టీ లెజిస్లేటివ్‌ కమిటి గురువారం సందర్శించింది. గిరిజన పథకాలపై ఏజెన్సీ అధికారులతో ఈ కమిటీ సమీక్ష జరుగుతుంది .

వివాహిత దారుణ హత్య

భద్రచలం: పట్టణంలోని కొత్తకాలనీకి చెందిన నిర్మల(20) అనే వివాహిత బుధవారం తెల్లవారు జామున దారుణ హత్యకు గురైంది. ఈమె మెడకు వైర్లు బిగించి హత్య చేసినట్లు బంధువులు …