ఖమ్మం

ఏ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం చిత్రం నిలపాలి

ఖమ్మం, అక్టోబర్‌ 25 : బ్రాహ్మణులను కించపరిచేలా రూపొందించిన ఏ ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం చిత్రం విడుదలను నిలిపివేయాలని ధన్వంతరి ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ బ్రాహ్మణ జాగృతి మేనేజింగ్‌ …

మత్స్యకారులకు చేయూత

ఖమ్మం, అక్టోబర్‌ 25 : దళారుల కబంద హస్తాల నుంచి కాపాడడానికి జిల్లాలో చేపల పెంపకానికి చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెరువులలో చేపల పిల్లలు పెంచే …

రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాట్మింటన్‌ పోటీలకు

ఖమ్మం, అక్టోబర్‌ 25 : స్కూల్‌ గేమ్స్‌, ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌-19 బాల్‌బ్యాట్మింటన్‌ పోటీలకు బొమ్మ పాఠశాల విద్యార్థిని తేజస్వి ఎంపికైంది. ఈ నెల …

అంగన్‌వాడీ వేతనాలు విడుదల చేయాలి

ఖమ్మం, అక్టోబర్‌ 25 : అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. మణి, …

ఉపాధి హామీ సిబ్బంది సేవలు క్రమబద్ధీకరించాలి

ఖమ్మం, అక్టోబర్‌ 25 : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సేవలను క్రమబద్ధీకరించాలని ఉపాధి హామీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి …

అనారోగ్యంలో 104 వ్యవస్థ

ఖమ్మం, అక్టోబర్‌ 25 : అపర సంజీవనిగా మారుతుందని భావించిన 104 వాహనాలు తీవ్ర అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉన్నప్పటికీ భద్రాచలం అటవీ ప్రాంతంలో …

తెదేపా, కాంగ్రెస్‌ కార్యకర్తల ఘర్షణ

ఖమ్మం: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దుల పల్లిలో కాంగ్రెస్‌, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంట నష్ట పరిహారం పంపీణీ విషయంలో జరిగిన ఈ …

పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఏడవ యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోపాన్ని సరిదిద్దేందుకు నిపుణులు …

20న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

ఖమ్మం, అక్టోబర్‌ 19 :     జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థి ఆదేశాల మేరకు ఈనెల 20న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ఖమ్మంలో జరగనున్నదని జిల్లా న్యాయసేవా …

దసరాకు ముస్తాబవుతున్న కోటమైసమ్మ ఆలయం

ఖమ్మం, అక్టోబర్‌ 19: జిల్లాలోని కారేపల్లి మండలంలో గల ఉసిరికాయల పల్లిలోని కోటమైసమ్మ ఆలయం దసరా జాతరకు ముస్తాబవుతుంది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన కోటమైసమ్మ …

తాజావార్తలు