ఖమ్మం
విద్యుదాఘాతంతో పత్తి దగ్ధం
చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరులో విద్యుదాఘాతంతో తోటకూరి వెంకటేశ్వర్లకు చెందిన 12 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. రూ. 50 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
ఆటో ఢీకొన్ని రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
చింతకాని: పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
- నేడు ఇంటర్ ఫలితాలు
- విద్యుత్ వైర్లకు అల్లుకున్న తీగలు పొంచి ఉన్న ప్రమాదం
- సాహెబ్ నగర్ లో రెండు కేజీల గంజాయి పట్టివేత
- ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…
- గ్రామపంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి
- మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- మెదక్ నర్సింగ్ కళాశాల లో వసతులు ఏమీ లేవు రోడ్డెక్కిన విద్యార్థులు
- బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
- కేసీఆర్ క్రికెట్ కప్ టార్నమేట్ ప్రారంభం
- ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- మరిన్ని వార్తలు



