ఖమ్మం

నీటి పారుదల పథకాలకు రూ.1.48 కోట్లు విడుదల

ఖమ్మం, అక్టోబర్‌ 8 : జిల్లాలో నూతన ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి, చెరువుల మరమ్మతులకు గాను, 1.48 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు …

సహకార సంఘాల్లోనే విత్తనాల తయారీ

ఖమ్మం, అక్టోబర్‌ 8 : ఇక నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా వరి విత్తనాలు తయారు చేసి, రైతులకు అందుబాటులోకి తేవాలని జిల్లా …

ఇంధన సామర్థ్యం గల పరికరాలే వాడాలి

ఖమ్మం, అక్టోబర్‌ 8 : ప్రస్తుతం విద్యుత్‌ కోరతను అధిగమించేందుకు ఇంధన సామర్థ్యం కలిగిన విద్యుత్‌ పరికరాలు ఉపయోగించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.ఎం.నాయక్‌ సూచించారు. ఇంధన సామర్థ్యం …

దడ పుట్టిస్తున్న కోడి గుడ్ల ధర

ఖమ్మం, అక్టోబర్‌ 8 : పట్టణంలో కోడిగుడ్ల ధర దడ పుట్టిస్తోంది. వీటి ధర కొండెక్కింది. హొల్‌సెల్‌గా గుడ్డు ధర రూ. 4-15పైసలకు  చేరింది. గత ఏడాదితో …

విద్యుత్‌ కోతలను నిరసనగా రాస్తారోకో

  దమ్మపేట: మండలంలో సోమవారం విద్యుత్తు కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులకు నిరంతరాయంగా 7గంటలు విద్యుత్‌ ఇవ్వాలని, కరెంట్‌ కోతలను ఎత్తి వేయాలని మందలపల్లి …

వసతి గృహలకు రాయితీపై గ్యాస్‌ సరపరా చేయాలి

  ఖమ్మం : సంక్షేమ గృహలకు రాయితీపై గ్యాస్‌ సరఫరా చేయాలని పీడిఎన్‌యూ అధ్వర్యంలో ఖమ్మంలో అదివారం ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్యాస్‌ ధర పెంపును నిరసిస్తూ …

గోదారమ్మకు తీరని కష్టాలు

  భద్రాచలం, న్యూస్‌టుడే : భద్రాచలం గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన గోదావరిమాత విగ్రహం అలనాపాలనా పట్టించుకోవడం లేదు మట్టి పట్టి అపరిశుభ్రంగా తయారైంది.ఎప్పుడో ధరింపజేసిన చీర …

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

ఖమ్మం: భద్రచలంలో పాలిటెక్నిక్‌ కోర్సు శిక్షణలో భాగంగా తాలిపేరు ప్రాజెక్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అధికారుల నిర్లక్షం కారణంగా …

అధిక ధరలకు సిలిండర్లు విక్రయిస్తున్నారని టీడీపీ ఆందోళన

మధిర: హెచ్‌పీ గ్యాస్‌ డీలర్‌ సిలెండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని టీడీపీ ఆధ్వర్యంలో వినియోగదారులు ఆందోళన నిర్వహించారు. మధిర చుట్టు ప్రక్కల 5కీ.మీ పరిధిలోని గ్రామాలకు రూ.400కు …

ఆత్కూర్‌ గ్రామంలో విద్యుదాఘాతంతో కూలీ మృతి

మధిర: మండలంలోని ఆత్కూర్‌ గ్రామంలో సుబాబుల్‌ చెట్లు నరుకుతూ విద్యుత్‌షాక్‌ తగిలి కూలీ మృతి చెందాడు. మృతుడు కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మాచినేనిపాలెం వాసి అని …

తాజావార్తలు