నల్లగొండ

టీడీపీ సమావేశంలో గందరగోళం

నల్గొండ: హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. టీడీపీ నియోజకవర్గ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల కార్యకర్తలు కుర్చీలు, రాళ్లతో …

హమాలీ కార్మికుడి ఆత్మహత్య

భూపాలపల్లి : మండలంలోని గడిగాని గ్రామానికి చెందిన కల్లూరు స్వామి 40 అనే హమాలీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే …

సాంకేతిక లోపంతో నిలిచిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్గొండ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. గంటకుపైగా రైలును నిలిపివేయడంతో …

బహదూర్‌పేటలో కిరోసిన్‌ ట్యాంకరు పట్టీవేత

అలేరు: వలిగోండ నుంచి అక్రమంగా కిరోసిన్‌ను తరలిస్తున్న ట్యాంకరును అలేరు మండలం బహదూర్‌పేటలో గ్రామ ంలో యువకులు పట్టుకున్నారు. భువనగిరి సభ్‌ కలెక్ఠర్‌ డి.దివ్యసంఘటనా స్ధలానికి చేరుకుని …

ఉచిత దంత వైద్య శిబిరం

నకిరేకల్‌: నార్కేట్‌పల్లి కామినేని వైద్య సంస్థ అధ్వర్యంలో ఉచిత దంత వైద్య కేంద్రాన్ని స్ధానిక ఎమ్మెల్యే లింగయ్య ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ …

వినోబాభావే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి

గులాం నబీఆజాద్‌ నల్గొండ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): భూదానోద్యమనేత వినోబా భావే ఆలోచనలు, సిద్ధాంతాలు అనుసరించి ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ …

రామానంద తీర్ధ వసతిగృహన్ని ప్రారంభించిన సీఎం, అజాద్‌

నల్గొండ: భూదాన్‌ పోచంపల్లిలో స్వామి రామానంద తీర్ధ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ వసతిగృహన్ని కేంద్ర మంత్రి కిరణ్‌కూమార్‌రేడ్డి ప్రారంభించారు అనంతరం భూదాన్‌ పోచంపల్లిలో జరిగే భూదానోద్యను సభలో పాల్గోనేందుకు …

రాజపేటలో పాముకాటుతో వ్యవసాయ కూలీ మృతి

రాజపేట: రాజపేటకు చెందిన కె.రాములు(25) అనే వ్యవసాయ కూలీ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పామెకాటుకు గురై మరణించాడు. పాముకాటుకు గురైన అతన్ని హైదరాబాద్‌ తరలించగా గాంధీ ఆసుపత్రిలో …

గరిడేపల్లి విద్యుత్‌ ఉప కేంద్రంపై రైతుల దాడి

నల్గొండ :విద్యుత్‌ సరఫరా సరిగా లేకపోవటంతో పంటలు ఎండిపొతున్నాయని గరిడేపల్లి మండల రైతులు ఈరోజు అందోళన చెశారు విద్యుత్‌ ఉప కేంద్రంపై దాడిచెసి ఫర్నీచర్‌ను ధ్వంసం చెశారు …

రద్దీ కూడళ్లలో నిఘా కెమెరాల ఏర్పాటు

కోదాడ: ఖమ్మం పట్టణంలోని క్రాస్‌రోడ్‌, బస్టాండ్‌ తదితర రద్దీ కూడళ్లలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ఎస్పీ నవీన్‌ గులాటీ ఈ రోజు ప్రారంభించారు. వీటికి 3జీ …