మహబూబ్ నగర్

పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు …సారు

చదువేట్ల సాగుడు సర్… ప్రభుత్వ పాఠశాలపై ఇంత చిన్న చూపా… మహాదేవపూర్ జూన్ 27  (జనంసాక్షి) మహాదేవపూర్ పలిమేల  మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు  ప్రైమరీ మరియు …

*జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు *

జనం సాక్షి జడ్చర్ల :- ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు ఒక్కసారిగా బస్సులో పొగలు కమ్ముకొన్నాయి తేరుకొని ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. …

*జయప్రదం అయిన డాన్ టు డస్క్ కార్యక్రమాలు* *నాగర్ కర్నూలు వాసవి క్లబ్స్ అధ్యక్షులు కండె సుద సాయిశంకర్*

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు పాత సుదర్శన్ ఆదేశానుసారంగా రెండు రోజులు డాన్ టు డస్క్ (DAWN TO DUSK ఉదయం నుండి సాయంత్రం వరకు చేసే) …

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి.

కళాశాల ప్రిన్సిపాల్  కమర్ షాజహాన్ సుల్తాన. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్ 25(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లి కొండ ప్రభుత్వ డిగ్రీ & పిజి …

మీసేవ కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్

జనం సాక్షి, వంగూర్: మండలంలోని మీసేవ కేంద్రాలను మండల తహసీల్దారు రాజు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి పనితీరును పరిశీలించి ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా మీసేవ …

సిపిఎం పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరిక

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ వార్డ్ మెంబర్స్ లక్ష్మయ్య, గణం మల్లయ్య వారితో పాటు కార్యకర్తలు మంత్రి నిరంజన్ …

డెంటల్ హాస్పిటల్ ఏర్పాటుచేసిన డాక్టరమ్మకు సన్మానించి అభినందించిన మున్సిపల్ కౌన్సిలర్లు,తెరాస నాయకులు,.

జనంసాక్షి కొత్తకోట,జూన్ 25,                   కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో అధునాతన సాంకేతిక టెక్నాలజీతో నూతనంగా డెంటల్ హాస్పిటల్ …

*గురుకుల ఎంపికైన రేడియంట్ స్కూల్ విద్యార్థిని.* *కరస్పాండెంట్ అంజి రెడ్డికి ఘన సన్మానం.*

5.వ తరగతి కి జరిగిన గురుకుల ఎంట్రెన్స్ పరీక్షలలో రేడియంట్ స్కూల్ విద్యార్థి గహన శ్రీ గురుకుల విద్యాలయనికి ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు రేడియంట్ …

బురదమయంగా మారిన గౌండ్లపల్లి రోడ్డు

పట్టించుకోని గ్రామ పంచాయతీ పాలకులు అధికారులు నాట్లు వేసే నిరసన తెలిపిన ప్రజలు మల్హర్,జనంసాక్షి తేలిక పాటి వర్షానికే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారిన దుస్థితి మండల …

అధికారులపై ఆగ్రహం నెలాఖరులోగా పనులన్నీ పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మహాదేవపూర్ జూన్ 24 ( జనంసాక్షి)  మహాదేవపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడి అభివృద్ధి …