మహబూబ్ నగర్

ప్రభుత్వ హాస్టళ్లలో ప్రవేశానికి ధరఖాస్తుల ఆహ్వానం

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూన్ 14 :  జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని వెనుకబడిన తరగతుల వసతిగృహాలలో 2022-2023 విద్యా సంవత్సరం (తెలుగు ఇంగ్లీషు మీడియం ) …

*ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు*

గద్వాల నడిగడ్డ, జూన్ 14 (జనం సాక్షి);  ఈనెల 8 నుండి మొదలైన గొర్రెలు, మేకలు కు ఉచిత నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా  జోగులాంబ గద్వాల …

అలంపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరు*

అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం. గద్వాల నడిగడ్డ, జూన్ 14 (జనం సాక్షి);  జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రిలో   డయాలసిస్ …

కష్టపడి పని చేసిన వారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో స్థానం దక్కుతుంది

సంస్థాగత ఎన్నికల సమయాత్త సమావేశంలో వెల్లడి – జిల్లా రిటర్నింగ్ అధికారి నరసింహ జనగామ (జనం సాక్షి) జూన్ 14 :జనగామ జిల్లా , నియోజకవర్గ, మండలాల …

కొత్తకోటలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.,.

వెంటనే డ్రైనేజీ పనులు ప్రారంభించాలని మున్సిపల్ చైర్మన్ కు ఆదేశించిన జిల్లా కలెక్టర్.,.                      …

వివాహ వేడుకల వలిమా డిన్నర్ లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్,మాజీ వార్డు సభ్యులు,తెరాస నాయకులు,.

కొత్తకోట,జనంసాక్షి, జూన్14, కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యులు ఎండి రజీయోద్ధిన్ అన్న అబ్దుల్ షఫీయోద్దిన్ నాగర్ కర్నూలు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కుమార్తె …

*పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధికి: డి ఆర్ డి ఓ నరసింహులు*

పెబ్బేరు జూన్ 14 ( జనంసాక్షి ): పల్లె ప్రగతి బాగంగా మంగళవారం రామాపురం,రామమ్మ పేట గ్రామాలలో జరుగుచున్న  పల్లె ప్రగతి పనులను డి ఆర్ డి …

రెండు ఫోటోలు వచ్చేటట్టు చూడండి సార్

భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు అయిజ,జూన్ 12 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా సోమవారం నుండే పాఠశాలల పున. ప్రారంభం 1 …

గొర్రెలు మేకలకు ఉచితంగా నట్టల మందు పంపిణీ చేస్తున్న వైస్ ఎంపీపీ

మల్దకల్ జూన్13(జనం సాక్షి) మండలం పరిధిలోని మద్దెలబండ,మంగంపేట, అమరవాయి గ్రామాలలో 12055 గొర్రెలకు,593 మేకలకు ఉచిత నట్టల నివారణ మందులుసోమవారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్నిమండల వైస్ ఎంపీపీ …

గద్వాల రూరల్ జూన్ 13 (జనంసాక్షి):- ప్రజావాణి కార్యక్రమాని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు.. వివిధ గ్రామాల నుంచి 06 ఫిర్యాదులు రాగ జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని ఆయా సర్కిల్ అధికారులకు, ఎస్సై లకు సూచించారు. సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించుకో వలసిందిగా పిర్యాదు దారులకు సూచించారు. -సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి అంతర్జాతీయ  కంపెనీల పేరుతో …