మహబూబ్ నగర్

మానవత్వం చాటుకున్న…. _జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…

గద్వాల రూరల్ జూన్ 13 (జనంసాక్షి):- జోగులాంబ  గద్వాల జిల్లాలోని పలు  పర్యటనలను ముగించుకుని తిరిగి జడ్పీ క్యాంపు కార్యాలయానికి వస్తున్న మార్గమధ్యంలో గద్వాల మండలంలోని పుటన్ …

*పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్* గోపాల్ పేట్ (జూన్ 13) జనంసాక్షి

 గోపాల్ పేట్ మండలం లోని పోల్కేపహాడ్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం నాడు ఆకస్మికంగా తనిఖీ …

శ్రీ కృష్ణస్వామి కళ్యాణ మండపం ప్రారంభం

మల్దకల్ జూన్11(జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోని పల్లి గ్రామంలో వెలసిన శ్రీ నీ స్వయంభూ శ్రీ కృష్ణస్వామి దేవాలయం‌నందు భక్తుల సౌకర్యార్థం …

ముత్యాల వారి నామకరణ మహోత్సవం,జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మల్దకల్ జూన్11(జనం సాక్షి) గద్వాల నియోజకవర్గం లోని మల్డకల్ మండలం పరిధిలోని మద్దెలబండ గ్రామంలో తెరాస పార్టీ కార్యకర్త జమ్మన్న లక్ష్మి పుత్రుడు నామకరణ మహోత్సవం మొదటి …

గొర్రెలు,మేకలకు నట్టల మందు పంపిణి

మద్దూరు (జనంసాక్షి) జూన్ 11: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో గొర్రెలకు మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని గొర్రెల మేకల పెంపకం దారుల …

రాష్ట్ర హోం శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి – బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ మద్దూరు

 (జనంసాక్షి) జూన్ 11: తెలగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేవైఎం మద్దూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వ …

దోమ..పల్లె ప్రగతి షెడ్యూల్లో భాగంగా శుక్రవారం సర్పంచ్ కె రాజిరెడ్డి తో కలిసి నర్సరిని సందర్శించినట్లు పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ తెలిపారు వర్షాలు ప్రారంభం కాగానే ఎంపిక చేసిన స్థలాల్లో అందరి సహకారం తో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం అవుతుందని సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లో ఐకేపీ సిబ్బంది నారాయణ శేకర్ మాదవి భాగ్య మౌనిక అంగన్వాడీ కార్యకర్తలు జి నిర్మల బీమమ్మ జే నిర్మల ఏఎనేమ్ సత్యమ్మ సీనియర్ సిటిజెన్ అంజబాబు ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు

జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో జూన్ 10 (జనంసాక్షి):-    జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో  శాంతినగర్ నందు నిరుద్యోగ యువతను …

సత్ఫలితాలు ఇస్తున్న బడిబాట

స్కూళ్లకు పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య మహబూబ్‌నగర్‌,జూన్‌10(జ‌నంసాక్షి): నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులను ఏర్పాటు …

*పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి శ్రీపాద రామేశ్వర్ రావు*

 పెబ్బేరు జూన్ 9 ( జనంసాక్షి ):  వ పట్టణ ప్రగతి లో భాగంగా పెబ్బేరు పురపాలక సంఘం లో జరుగుతున్న పనులను స్పెషల్ ఆఫీసర్, సి …

పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. బిసి విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జూన్9.(జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యల వలన రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారని గత నెలలోనే …