మెదక్

ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పంట పొలంలో డ్రోన్ తో స్ప్రే

జనంసాక్షి/ మెదక్ బ్యూరో ఆగస్టు 23 హవేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్సీ, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ …

తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న, ఎమ్మెల్సీ, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి

జనంసాక్షి /మెదక్ బ్యూరో ఆగస్టు 23 హవేళిఘనపూర్ మండల పరిధిలో ఫరీద్ పూర్ గిరిజన తండాల్లో మంగళవారం జరిగిన తీజ్ ఉత్సవాలలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి …

బండి సంజయ్ అరెస్టుకు రుద్రూర్ లో నిరసన

రుద్రూర్ (జనంసాక్షి): బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్ కు నిరసనగా ధర్మదీక్ష చేపట్టడానికి సిద్ధమవగా , బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారం (ఆగస్టు …

రాజస్థాన్ లో దళిత విద్యార్థిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన

జనంసాక్షి/రేగోడ్ రాజస్థాన్లో అమాయక దళిత విద్యార్థిపై కీచక టీచర్ చేసిన దాడిని ఖండిస్తూ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బందులు …

దళితులపై దాడులు నిలువరించడంలో ..

– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలపై జరుగుతున్న కులహత్యలు, మత విద్వేషాలను నిలువరించడంలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని …

*స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దళితులపై దాడులు జరగడం అప్రజాస్వామీకంఎపూరి రాజు*

కోదాడ, ఆగస్టు,23(జనంసాక్షి) దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ప్రభుత్వాలు ఒకపక్క సంబరాలు జరుపుకుంటుంటే మరోపక్క దేశంలో దళితులపై అడుగడుగునా వివక్ష చూపుతూ దాడులు …

మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం

,,జనంసాక్షి,, చిన్న శంకరంపేట్ ,,ఆగస్టు 23,, మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత వద్య శిబిరాన్ని నిర్వహించి వందమందికి పైగా ఉచిత మందులు పంపిణీ …

అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ఘనంగా

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 22రాయికోడ్ మండలంలోని వివేకానంద హైస్కూల్లో అజాజదిక అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా విద్యార్థులు స్కూల్ …

పశువులకు టీకాలు మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు

రాయికోడ్ ఆగస్టు22రాయికోడ్ మండల పరిధిలోని రాయికోడ్ లో ఆవు, గేదె జాతి ఆడ దూడలకు (4-8 నెలలు వయస్సు నుండి  బ్రూసెల్లోసిస్ నివారణ టీకాలు వేయనున్నామని రాయికోడ్ …

అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ఘనంగా

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 21 రాయికోడ్ మండలంలోని వివేకానంద హైస్కూల్లో అజాజదిక అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా విద్యార్థులు …