మెదక్

దళితులపై దాడులు నిలువరించడంలో ..

– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలపై జరుగుతున్న కులహత్యలు, మత విద్వేషాలను నిలువరించడంలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని …

*స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దళితులపై దాడులు జరగడం అప్రజాస్వామీకంఎపూరి రాజు*

కోదాడ, ఆగస్టు,23(జనంసాక్షి) దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ప్రభుత్వాలు ఒకపక్క సంబరాలు జరుపుకుంటుంటే మరోపక్క దేశంలో దళితులపై అడుగడుగునా వివక్ష చూపుతూ దాడులు …

మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం

,,జనంసాక్షి,, చిన్న శంకరంపేట్ ,,ఆగస్టు 23,, మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత వద్య శిబిరాన్ని నిర్వహించి వందమందికి పైగా ఉచిత మందులు పంపిణీ …

అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ఘనంగా

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 22రాయికోడ్ మండలంలోని వివేకానంద హైస్కూల్లో అజాజదిక అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా విద్యార్థులు స్కూల్ …

పశువులకు టీకాలు మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు

రాయికోడ్ ఆగస్టు22రాయికోడ్ మండల పరిధిలోని రాయికోడ్ లో ఆవు, గేదె జాతి ఆడ దూడలకు (4-8 నెలలు వయస్సు నుండి  బ్రూసెల్లోసిస్ నివారణ టీకాలు వేయనున్నామని రాయికోడ్ …

అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ఘనంగా

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 21 రాయికోడ్ మండలంలోని వివేకానంద హైస్కూల్లో అజాజదిక అమృత్ మహోత్సవాలలో 75 వ స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా విద్యార్థులు …

*అయ్యప్పల్లి సర్పంచ్ ఇంట్లో దొంగతనం!

నగదు,బంగారు అభరణాలు అపహరణ! _________ లింగంపేట్ 23ఆగస్టు (జనంసాక్షి) బంగారి అభర్ణాలు,నగదు అపహరించి దొంగతనానికి పాల్పడ్డ ఘటన లింగంపేట్ మండలంలోని అయ్యపల్లి గ్రామంలో చేటు చేసుకుందని లింగంపేట్ …

తహసిల్దార్ కిషన్ ను సన్మానించిన టిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 22 (జనం సాక్షి) జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల తహసిల్దార్ కిషన్ ను టిఆర్ఎస్ సీనియర్  నాయకులు మ్యతరి ఆనంద్ సన్మానించారు. సోమవారం తాసిల్దార్ …

మీ వెన్నంటూ నేనుంటాను

-శివకాశి సేవ యువ సైన్యం వ్యవస్థాపకులు భూక్యా కాశీరం నాయక్ -భూక్య నందు కుటుంబానికి పరామర్శ డోర్నకల్ ఆగస్టు-22 (జనం సాక్షి న్యూస్) డోర్నకల్ మండలం హున్య …

సర్పంచ్ కూతురు నామకరణ డోలారోహణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

జహీరాబాద్ ఆగస్టు 22 (జనంసాక్షి) మండల్ తెరాస అధ్యక్షులు రవీందర్ తెరాస మండల నాయకులు స్వప్న భాస్కర్ గొర్రెలు మేకల పెంపకం దారుల సంగం మాజీ చైర్మన్ …