మెదక్

*వెళ్ళు విరిసిన దేశభక్తి,*

*జాతీయ జెండాలతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు,* వెంకటాపురం (నూగురు) ఆగస్టు 13 జనం సాక్షి: వెంకటాపురం మండలంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్వాతంత్ర ర్యాలీ నిర్వహించడం …

ఉప్పొంగిన జాతీయ భావం.. మహనీయుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు 250 అడుగుల జాతీయ పతాకం తో భారీ ర్యాలీ

పటాన్చెరు ఆగస్టు13 (జనం సాక్షి) స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పటాన్చెరువు నియోజకవర్గం వ్యాప్తంగా ద్వి సప్తహా కార్యక్రమాలను విజయవంతంగా  నిర్వహిస్తున్నామని …

కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అజాది కా గౌరవ్ పాదయాత్ర

ఝరాసంగం ఆగస్టు 13 (జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అజాది కా గౌరవ్ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. శనివారం మండలం లోని కుప్పా నగర్ నుండి కేతకీ …

ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ

పలువురిని ఆకట్టుకున్న విద్యార్థినిలు నృత్యం _దారి పొడుగునా రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు ఝరాసంగం ఆగస్టు 13( జనంసాక్షి) స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఝరాసంగం మండల కేంద్రంలో …

అంగరంగ వైభవంగా జాతీయ గీతాలపన, మహా ర్యాలీ.

– పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు. ఫోటో రైటప్: 1. జాతీయ గీతాలపన చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. 2. మహా ర్యాలీ లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే, ఇతర …

లోక్ అదాలత్ ల ద్వారానే కక్షిదారులకు సత్వరన్యాయం

హుజూర్ నగర్ ఆగస్టు 13 (జనం సాక్షి): కక్షిదారులు తమ కేసులను తామే పరిష్కరించుకోవడాన్ని లోక్ అదాలత్ అంటారని సీనియర్ సివిల్ జడ్జి సి.హెచ్.ఎ.ఎన్. మూర్తి అన్నారు. …

ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలి

 ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి  బచ్చన్నపేట ఆగస్టు 13 జనంసాక్షి  భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేశం మీద ప్రేమ మరియు భక్తి కలిగి ఉండాలని జనగామ ఎమ్మెల్యే …

ఇట్టం సిద్ధరాములు ఇంట్లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

జనంసాక్షి రాజంపేట్ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సిద్ధిరాములు ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ సందర్భంగా తన సోదరి చేత రాఖీ కట్టించుకున్న సిద్ధిరాములు …

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాది కి గౌరవ పాదయాత్ర*

కమ్మర్పల్లి13,ఆగస్టు(జనంసాక్షి) కమ్మర్పల్లి మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ …

దేశ పౌరులందరు జాతీయ జెండా ఎగురవేయాలి..పొన్నం నారాయణ

 నిర్మల్ బ్యూరో, ఆగస్ట్13,జనంసాక్షి,,,  స్వాతంత్య్ర అమృత్యోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ OBC మోర్చా ఆధ్వర్యంలోశనివారం జిల్లా కేంద్రంలో ని అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేశారు. ఈసందర్భంగా …