మెదక్

ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో స్వతంత్ర వజ్రోత్సవ తిరంగా బైక్ ర్యాలీ

ముఖ్య అతిధిగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి భువనగిరి. జనం సాక్షి భువనగిరి పట్టణంలో ముస్లిం సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవాల,సందర్భంగా స్థానిక హైదరాబాద్ …

స్వతంత్య్రం విలువ నేటి తరానికి తెలియడం లేదు

సీనియర్ న్యాయవాది రామ రంగారావు మిర్యాలగూడ. జనం సాక్షి. శతాబ్దాల కాలపు బానిసత్వం నుండి విముక్తి కోసం, స్వరాజ్య స్థాపన కోసం, స్వేచ్చాయుత జీవనం కోసం లక్షలాది …

నిరుపేద కుటుంబానికి లక్ష యబ్భై వేల రూపాయల LOC అందజేత…

దూల్మిట్ట( జనం సాక్షి )ఆగస్టు: 14 జనగామ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట జిల్లా దూల్మిట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన చెప్యాల నర్సింలు గారు డెంగ్యూ మరియు …

మల్లన్న స్వామి ఆలయంలో భక్తుల సందడి ……

కొమురవెల్లి  జనం సాక్షి ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన  కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి శ్రావణమాసం మూడవ ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు.దీంతో ఆలయంలో …

*వెళ్ళు విరిసిన దేశభక్తి,*

*జాతీయ జెండాలతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు,* వెంకటాపురం (నూగురు) ఆగస్టు 13 జనం సాక్షి: వెంకటాపురం మండలంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్వాతంత్ర ర్యాలీ నిర్వహించడం …

ఉప్పొంగిన జాతీయ భావం.. మహనీయుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు 250 అడుగుల జాతీయ పతాకం తో భారీ ర్యాలీ

పటాన్చెరు ఆగస్టు13 (జనం సాక్షి) స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పటాన్చెరువు నియోజకవర్గం వ్యాప్తంగా ద్వి సప్తహా కార్యక్రమాలను విజయవంతంగా  నిర్వహిస్తున్నామని …

కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అజాది కా గౌరవ్ పాదయాత్ర

ఝరాసంగం ఆగస్టు 13 (జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అజాది కా గౌరవ్ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. శనివారం మండలం లోని కుప్పా నగర్ నుండి కేతకీ …

ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ

పలువురిని ఆకట్టుకున్న విద్యార్థినిలు నృత్యం _దారి పొడుగునా రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు ఝరాసంగం ఆగస్టు 13( జనంసాక్షి) స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఝరాసంగం మండల కేంద్రంలో …

అంగరంగ వైభవంగా జాతీయ గీతాలపన, మహా ర్యాలీ.

– పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు. ఫోటో రైటప్: 1. జాతీయ గీతాలపన చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. 2. మహా ర్యాలీ లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే, ఇతర …

లోక్ అదాలత్ ల ద్వారానే కక్షిదారులకు సత్వరన్యాయం

హుజూర్ నగర్ ఆగస్టు 13 (జనం సాక్షి): కక్షిదారులు తమ కేసులను తామే పరిష్కరించుకోవడాన్ని లోక్ అదాలత్ అంటారని సీనియర్ సివిల్ జడ్జి సి.హెచ్.ఎ.ఎన్. మూర్తి అన్నారు. …