మెదక్

ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలి

 ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి  బచ్చన్నపేట ఆగస్టు 13 జనంసాక్షి  భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేశం మీద ప్రేమ మరియు భక్తి కలిగి ఉండాలని జనగామ ఎమ్మెల్యే …

ఇట్టం సిద్ధరాములు ఇంట్లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

జనంసాక్షి రాజంపేట్ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సిద్ధిరాములు ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ సందర్భంగా తన సోదరి చేత రాఖీ కట్టించుకున్న సిద్ధిరాములు …

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాది కి గౌరవ పాదయాత్ర*

కమ్మర్పల్లి13,ఆగస్టు(జనంసాక్షి) కమ్మర్పల్లి మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ …

దేశ పౌరులందరు జాతీయ జెండా ఎగురవేయాలి..పొన్నం నారాయణ

 నిర్మల్ బ్యూరో, ఆగస్ట్13,జనంసాక్షి,,,  స్వాతంత్య్ర అమృత్యోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ OBC మోర్చా ఆధ్వర్యంలోశనివారం జిల్లా కేంద్రంలో ని అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేశారు. ఈసందర్భంగా …

వజ్రోత్సవ వేడుకలను వేడుకలను ఘనంగా జరుపుకుందాం

*మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 13 :: స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా దేశ ఐక్యతను చాటి చెప్పడానికి …

నారాయణఖేడ్ పట్టణంలో తిరంగా ర్యాలీ లో పాల్గొన్న శాసనసభ్యులు ఎం భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ ఆగస్టు13(జనంసాక్షి) భారత దేశ స్వరాజ్యపాలన75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా అజాది కా అమృత్ మహాత్స వ్ లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్  పిలుపుమేరకు నిర్వహిస్తున్న …

స్వతంత్ర వజ్రోత్సవాల ర్యాలీస్వతంత్ర వజ్రోత్సవాల ర్యాలీ

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 13 మండల కేంద్రంలోని ఈరోజు ప్రభుత్వ పాఠశాలల నుండి ర్యాలీని నిర్వహించారు త్రివర్ణ పథకాన్ని చేతిలో పట్టుకొని జాతీయ గీతాలు పాడుతూ …

ఈదుల పల్లి లో సర్పంచ్ అధ్వర్యంలో ర్యాలీ

ఝరాసంగం ఆగస్టు 13 (జనంసాక్షి) మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామంలో 75 వజ్రోత్సవాలు సందర్భంగా సర్పంచ్ బస్వరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా …

అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు నిలువెత్తు రూపం రాఖీ పూర్ణిమ

శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి : అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ అనురాగాలకు, ఆత్మీయతకు, అనుబంధాలకు నిలువెత్తు ప్రతి రూపమే ఈ రాఖీ …

వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం పలికిన రాయికోడ్ మండల బిజెపి అధ్యక్షుడు

  రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 12 రాయికోడ్  మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు గత 19 రోజులుగా వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా …