మెదక్

ఆత్మ రక్షణ కు కరాటే విద్య ఎంతో అవసరం.

– ప్రతి ఒక్కరు కరాటే విద్యను విధిగా నేర్చుకోవాలి. – సిద్దిపేట జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్. దుబ్బాక 30, జూలై ( జనం సాక్షి ) …

రేజింతల్‌లో చిరుతపులి కలకలం

సంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని రేజీంతల్‌లో పులి సంచారం కలకలం రేపింది. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కుందేళ్ల లక్ష్మయ్య అనే రైతు పొలానికి వెళ్తుండగా చిరుతపులి కనిపింది. దీంతో …

ఆర్.టీ.సి డిపోలో న్యాయ సలహాల పై అవగాహన

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి) మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, జహీరాబాద్ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మెన్ డి.దుర్గాప్రసాద్ …

మోకాళ్ళ పై నిరసన చేసిన విఆర్ఏ లు

ఝరాసంగం జులై 28 (జనంసాక్షి) తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మోకాళ్ళ పై నిలుచుండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ రోజు తో దీక్ష ఐదవ రోజుకు …

జహీరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పాదయాత్ర

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి) జహీరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఉద్యమ నాయకులు ఢిల్లీ వసంత్ అన్నారు. జయహో జహీరాబాద్ అనే …

చెరుకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి)చెరుకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శుక్రవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ …

ఎస్ఐ జగదీష్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

దంతాలపల్లి జులై 29 జనంసాక్షి ఇటీవల  బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్ఐ  జగదీష్ ను శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోత్ …

ప్రయివేటు ఉపాధ్యాయుడి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం

రుద్రంగి జూలై 29 (జనం సాక్షి) సామజిక సేవకులు సాదుల్ల ఆధ్వర్యంలో 21000 ల విరాళాలు సేకరణ.సోషల్ మీడియా వేదికగా మల్యాల గ్రామనికి చెందిన మధు సార్ …

*విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి*

– తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మునగాల, జూలై 29(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ …

సంగమేశ్వర ఆలయంలో పూజలు చేసిన సర్పంచ్

జహీరాబాద్  జులై 29( జనంసాక్షి)  ఝరాసంగం మండల పరిధిలోని  కుప్పానగర్ గ్రామంలో శ్రావణ మాసం పురస్కరించుకొని గుబ్బడి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం నుండి భక్తులు పూజా …