మెదక్

మసాయి పేటఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకలు

జనం సాక్షి వెల్దుర్తి:  మసాయి పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆజాదిక అమృత్ మహోత్సవ  వేడుకలు మండల విద్య శాఖ   ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ …

తెరాస యువజన విభాగం అధ్యక్షులు డాకొల్ల ఆంజనేయులు గౌడ్ కు పిత్రు వియోగం.

దౌల్తాబాద్ ఆగష్టు 2, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం పట్టణ అధ్యక్షులు వాళ్ల తండ్రి డాకోళ్ల …

మూగజీవాలకు టీకాలు వేయించాలి:ఎంపీపీ సంధ్య.

దౌల్తాబాద్, ఆగష్టు 3, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామంలో మూగజీవాలకు గొర్రెలు,మేకలకు సోకే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ ఎంపీపీ సంధ్యా,పశు …

పుట్టిన పిల్లకు తల్లిపాలు సురక్షితం

నారాయణఖేడ్ ఆగస్టు3(జనంసాక్షి) నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్ గ్రామంలోని రెండవ అంగన్వాడీ సెంటర్ లోబుధవారం రోజు తల్లి పాల వారోత్సవాలను గ్రామ సర్పంచ్  కాసులబాద సతీష్  ఆధ్వర్యంలో అవగాహన,తల్లి పాల …

వైద్యులు వృత్తికి న్యాయం చేయాలి

వైద్యపరికరాలు లేవన్న సాకుతో సేవలు ఆపరాదు ఆధునీకరించిన ఇఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించిన హరీష్‌ రావ సంగారెడ్డి,ఆగస్ట్‌3(జనం సాక్షి): పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిం …

ప్రమాదాలు జరిగిన తరువాత స్పాదించుతారా,

నారాయణఖేడ్ ఆగస్టు2(జనంసాక్షి): నారాయణఖేడ్ మండలంలోనిజగన్నాధ్ పూర్ గమంలో విద్యుత్ పొలు వంగి సుమారు రెండు సంవత్సరాలు అయిన తొలగించల్లేదని అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పటిచుకోవడం లేదని …

ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్

,,జనంసాక్షి ,, చిన్న శంకరంపేట్ ,ఆగస్టు2 మండలంలో కొరివిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పద్మ మల్లేశం ఇంటింటికి ఆరు మొక్కలు అందించడం జరిగింది సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి …

ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి   

     * సీఎంఆర్ ఆసుపత్రి వైద్య సేవలను అభినందించిన మెదక్ జడ్పీ చైర్పర్సన్ తూప్రాన్ (జనం సాక్షి) ఆగస్టు 2:: కార్పొరేట్ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాలలో …

హరే కృష్ణ కల్చరల్ సెంటర్, రాధాకృష్ణ టెంపుల్ కి భూమి పూజ చేసిన మంత్రి హరీష్ రావు .

సంగారెడ్డి జనం సాక్షి: కంది గ్రామంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్, రాధాకృష్ణ టెంపుల్ కి భూమి పూజ చేసిన రాష్ట్ర …

ఆగస్టు 4 నుండి కొత్త ఓటరు నమోదు కార్యక్రమం

– సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కొండపాక (జనంసాక్షి) జులై 30 : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా ఆగస్టు 4వ తేదీ నుండి …