మెదక్

ఖేడ్ గురుకుల పాఠశాలలో ఆర్సిఓ తూతూ మంత్రంగా తనిఖీ 

కెవిపిఎస్ కోటగిరి నర్సింలు నారాయణఖేడ్ ఆగస్టు3(జనంసాక్షి) నారయణఖేడ్ పట్టణ కేంద్రంలో జూకల్ చివర్లో ఉన్న సోషల్ గురుకుల పాఠశాలలో నిన్న విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడంతో కులవివక్ష …

మేడ్చల్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రి

మంత్రి మల్లారెడ్డితో కలసి హరీష్‌ శంకుస్థాపన వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధుల వెచ్చింపు కేంద్రమంత్రి కిషన్‌ రెడడ్డి తీరుపై మంత్రి ఆగ్రహం మేడ్చెల్‌,అగస్టు3(జనం సాక్షి):మేడ్చల్‌లో 50 …

వైద్యుల పనితీరుపై మండిపడ్డ మంత్రి హరీష్‌ రావు

మెరుగైన సేవలు అందించడంలో విఫలం పద్దతి మార్చుకోవాలని హెచ్చరిక సంగారెడ్డి,అగస్టు3(జనం సాక్షి): రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆసుపత్రి వైద్య సిబ్బంది పనితీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి …

సంగారెడ్డి జిల్లాలో రోడ్లు మరమ్మతులకు రూ 6.14 కోట్లు అవసరం;

ఇంటి వల్ల భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ రోడ్లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు పడి ప్రాణం …

మసాయి పేటఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకలు

జనం సాక్షి వెల్దుర్తి:  మసాయి పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆజాదిక అమృత్ మహోత్సవ  వేడుకలు మండల విద్య శాఖ   ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ …

తెరాస యువజన విభాగం అధ్యక్షులు డాకొల్ల ఆంజనేయులు గౌడ్ కు పిత్రు వియోగం.

దౌల్తాబాద్ ఆగష్టు 2, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం పట్టణ అధ్యక్షులు వాళ్ల తండ్రి డాకోళ్ల …

మూగజీవాలకు టీకాలు వేయించాలి:ఎంపీపీ సంధ్య.

దౌల్తాబాద్, ఆగష్టు 3, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామంలో మూగజీవాలకు గొర్రెలు,మేకలకు సోకే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ ఎంపీపీ సంధ్యా,పశు …

పుట్టిన పిల్లకు తల్లిపాలు సురక్షితం

నారాయణఖేడ్ ఆగస్టు3(జనంసాక్షి) నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్ గ్రామంలోని రెండవ అంగన్వాడీ సెంటర్ లోబుధవారం రోజు తల్లి పాల వారోత్సవాలను గ్రామ సర్పంచ్  కాసులబాద సతీష్  ఆధ్వర్యంలో అవగాహన,తల్లి పాల …

వైద్యులు వృత్తికి న్యాయం చేయాలి

వైద్యపరికరాలు లేవన్న సాకుతో సేవలు ఆపరాదు ఆధునీకరించిన ఇఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించిన హరీష్‌ రావ సంగారెడ్డి,ఆగస్ట్‌3(జనం సాక్షి): పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిం …

ప్రమాదాలు జరిగిన తరువాత స్పాదించుతారా,

నారాయణఖేడ్ ఆగస్టు2(జనంసాక్షి): నారాయణఖేడ్ మండలంలోనిజగన్నాధ్ పూర్ గమంలో విద్యుత్ పొలు వంగి సుమారు రెండు సంవత్సరాలు అయిన తొలగించల్లేదని అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పటిచుకోవడం లేదని …