మెదక్

వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

4వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మెకు  సిపిఐ సంగారెడ్డి పట్టణ కమిటీ మద్దతు సంగారెడ్డి టౌన్ జనం సాక్షి వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి 4వ రోజుకు …

ఖేడ్ లో నూతన విశ్వకర్మ సంఘం సమావేశం

నారాయణఖేడ్ జులై28(జనంసాక్షి) గురువారం రోజు ఖేడ్ మండలంలో నూతన విశ్వకర్మల సమావేశం నిర్వహించారు, ఈసమావేశంలో అధ్యక్షులు,వీర నాగయ్య చారి మాట్లాడుతూ, ఖేడ్ విశ్వకర్మల సమస్యలు ఎదుర్కొంటున్నావాటిపై ప్రభుత్వాన్ని …

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు జులై   (జనం సాక్షి) దివంగత రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బుధవారం నాడు పటాన్చెరు పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో గల ఆయన …

తెరిచిన “నోళ్ళు”.. దుర్గంధంలో ఇళ్లు..!!

బుడగజంగాల కాలనీ నుంచి ద్వారకానగర్ కు దుర్వాసన పదిరోజుల నుంచి పొంగుతున్న డ్రైనేజీ సుప్తావస్థలో బోడుప్పల్ శానిటేషన్ విభాగం మేడిపల్లి – జనంసాక్షి అసలే వర్షాకాలం.. సీజనల్ …

ఆగస్టు 3న చలో హైద్రాబాద్ ను జయప్రదం చేయండి

వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ జడ్పీటీసీ కళావతి చేర్యాల (జనంసాక్షి) జులై   : 68 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాలు జీవోలను సవరించాలని బీడీ, హమాలీ, భవన …

మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు ఎమ్మెల్యే ఎం భూపాల్ రెడ్డి కి కలిసి సన్మానించిన నిజాంపేట్ నాయకులు

నారాయణఖేడ్ జులై (జనంసాక్షి) నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్ గ్రామాన్ని మూడు మండలాలలోని వివిధ 16 గ్రామలతో కూడిన కొత్త మండలంగా నిజాంపేట్ ను ప్రకటించడపై అట్టి …

మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు ఎమ్మెల్యే ఎం భూపాల్ రెడ్డి కి కలిసి సన్మానించిన నిజాంపేట్నానయకులు

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్ గ్రామాన్ని మూడు మండలాలలోని వివిధ 16 గ్రామలతో కూడిన కొత్త మండలంగా నిజాంపేట్ ను ప్రకటించడపై అట్టి మండలంలో కలిసే నాయకులు …

ఈ నెల 29 నుండి శ్రావణ మాసం ఉత్సవాలు

జహీరాబాద్ జులై   (జనంసాక్షి) ఈ నెల 29 నుండి శ్రావణ మాసం ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కోహిర్ మండలం  బెడంపేట రాచన్న స్వామి ఆలయ ఈవో శివ రుద్రప్ప …

: ప్రేమ పేరుతో వివాహిత మహిళ శైలాజను మోసం చేసిన ప్రియుడు ఆంజనేయులు గౌడ్.

రాయికోడ్  జనం సాక్షి జూలై    రాయికోడ్ మండలం హస్నాబాద్ లో ఘటన  జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామానికి చెందిన నరేష్ తో గత రెండు …

జాయింట్ కలెక్టర్ కు ఘన సన్మానం

మేడ్చల్(జనంసాక్షి):   తెలంగాణ రుబాయిలు అనే విశిష్ట గ్రంథానికి తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ఉత్తమ పురస్కారం పొందిన రచయిత& జాయింట్ కలెక్టర్ శ్రీ ఏనుగు నర్సింహా రెడ్డి …