గోదావరి నీటితో పూర్తిగా నింపేలా చర్యలు పది లక్షల ఆయకట్టు లక్ష్యంగా ప్రాజెక్ట్ పనులు వరంగల్,జూలై25(జనంసాక్షి): దేవాదుల ద్వారా జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేసేలా పథకం అమలు …
జనగామ,జూలై25(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీసంతోషిమాత ఆలయంలో ఈనెల 26వ తేదీన ఉదయం శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి పెద్ద ఎత్తున కూరగాయలతో …
వరంగల్,జూలై24(జనంసాక్షి): గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న చెరువులను నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. గోదావరిలో నీరున్నప్పుడు దేవాదుల నీటిని పంపింంగ్ ద్వారా …
మొక్కల పంపిణీకి 13 కేంద్రాల ఏర్పాటు వరంగల్,జూలై24(జనంసాక్షి): నాల్గో విడత హరితహారం విజయవంతానికి గ్రేటర్ వరంగల్లో 10 లక్షల మొక్కలు నాటేలా అధికారులు శ్రమిస్తున్నారు. ఇందుకు ఇంటికి …
వరంగల్,జూలై24(జనంసాక్షి): సిఎం కెసిఆర్ ఇచ్చిన హావిూ మేరకు మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలందరికీ సురక్షితమై నీరు అందుతుందని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం …
కలెక్టర్ ప్రోత్సాహంతో కదలుతున్న అధికారులు జనగామ, జూలై 23 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత హరితహారం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగేలా ముందుకు సాగనున్నారు. …
జనగామ,జూలై10(జనంసాక్షి): రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం గతంలో ఏ ప్ర …
జనగామ,జూలై3(జనంసాక్షి): జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అటవీ అధికారి అన్నారు. ప్రధానంగా విత్తన బంతులను వినయోగించుకోవాలని సూచించారు. విత్తనబంతులు, హరితహారంలో ప్రధానంగా …
వరంగల్,జూలై3(జనంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. అంతరించిపోతున్న అడవులను తిరిగి పొందేందుకు భవిష్యత్ తరాలకు పర్యావరణ సమతుల్యత …