-->

వరంగల్

యాదాద్రిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

యాదాద్రి భువనగరి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): యాదగిరిగుట్టలో 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతనంగా ఏర్పడిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆర్డీవో భూపాల్‌ రెడ్డి జాతీయ …

మహబూబాబాద్‌ జిల్లాలో ఘనంగా పంద్రాగస్ట్‌ వేడుకలు

మానుకోటలో జెండా ఆవిష్కరించిన మంత్రి చందూలాల్‌ మహబూబాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జిల్లా అంతగా 72వ స్వాతంత్య వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్‌ జిల్లా అంతటా …

అత్యంత వెనుకబడిన జాబితాలో పూసల కులస్తులు

వరంగల్‌లో పూసలకుల కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి, స్థలానికి నిధులిస్తా బ్యాంకుతో లింక్‌ లేకుండా 50వేల రుణాల్లో పూసల గంపకు ప్రాధాన్యత ఇవ్వాలి పూసలతల్లి ఆత్మగౌరవ సభలో ఉప …

ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన స్పీకర్‌

ఎలాంటి ప్రమాదం లేదని స్వయంగా ప్రకటన భూసాలపల్లి,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి):  ప్లలె ప్రగతినిద్రలో భాగంగా పర్యటిస్తున్న స్పీకర్‌ సిరికొండ మధసూదనాచారి ద్విచక్రవాహనం(బు/-లలెట్‌)పై తిరుగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. వరంగల్‌ రూరల్‌ …

దివ్యాంగులకు అండగా సర్కార్‌: కడియం

వరంగల్‌,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాలలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. అలీంకో కంపెనీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు …

సుభిక్షంగా ఉండాలంటే.. 

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి – ఇప్పుడు మొక్కలు నాటి పెంచితే భావితరాలకు మేలు చేసినవారమవుతాం – భూపాలపల్లిలో గతేడాది లక్ష్యానికి మించి మొక్కలు నాటాం – …

బీమాపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. ఖాజిపేట్‌ మండలంలోని మడికొండ గ్రామంలో రైతు బీమా పత్రాలను మేయర్‌ నన్నపనేనినరేదర్‌ …

17 నుంచి బర్రెల పంపిణీకి ఏర్పాట్లు

లబ్దిదారులను గుర్తించిన అధికారులు జనగామ,ఆగస్టు13(జ‌నం సాక్షి): ముల్కనూర్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ శనివారం బర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన నేపథ్యంలో జిల్లాలో ఆగస్టు 17 నుంచి కార్యక్రమం …

మల్కాపూర్‌ రిజర్వాయర్‌కు ఆదిలోనే హంసపాదు

నిర్మాణానికి లింగపల్లి గ్రామస్థుల నిరాకరణ మమ్మల్ని ముంచి ఎవరికో న్యాయం చేస్తే ఎలా అని నిలదీత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి తెగేసి చెప్పిన గ్రామస్థులు లింగంపల్లి …

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సూర్యాపేట,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): చివ్వెంల మండలం గుంజలూరు వద్ద జాతీయ రహదారి(65)పై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ …