వరంగల్

వర్షాలతో చెరువులకు జలకళ

వరంగల్‌,ఆగస్ల్‌18(జ‌నం సాక్షి): మిషన్‌కాకతీయ సత్ఫలితాలిచ్చిందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో చెరువులు, కుంటలు నిండి జలకళ ఉట్టిపడుతున్నాయన్నారు. జిల్లాలోనిపలు చెరువుల్లో భారీగా నీరు వచ్చి చేరింది. పాఖాల, …

పేదల కోసం కెసిఆర్‌ భారీ కానుక

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే జనగామ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): పేదలకు నివాసం కోసం సిఎం కెసిఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని జనగామ ఎమ్మెల్యే …

కేసీఆర్‌ కిట్‌తో పెరిగిన ప్రసవాలు

వరంగల్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కెసిఆర్‌ కిట్‌ పథకంతో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ప్రభుత్వం ఆస్పత్రులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి, అవసరమైన సాంకేతిక …

కులవృత్తులకు పెరిగిన ప్రాధాన్యం

జనగామ,ఆగస్ట్‌16( జ‌నం సాక్షి): ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతారెడ్డి తెలిపారు. …

మొక్కల పెంపకంలో సత్ఫలితాలు

జనగామ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): జిల్లాలో ఒక శాతం ఉన్న అడవిని మరింత పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటాలని లక్ష్యంగా …

కాంగ్రెస్‌తో పొత్తు వార్తలపై స్పందించాలి

టిడిపి తెలంగాణ నేతలు విమర్శలు మాని నిజాలు చెప్పాలి: వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏపీ, తెలంగాణల్లో పొత్తు పెట్టుకోవడం …

పంద్రాగస్ట్‌ రోజే విషాదం

బహుమతి తీసుకుంటూ కుప్పకూలిన విద్యార్థిని బాలిక మృతితో పాఠశాలలో విషాదం వనపర్తి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్‌ మండలం సోలిపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విషాద సంఘటన …

బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పురోగతి

అనేక పథకాలతో ముందున్న రాష్ట్రం అన్ని పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి వరంగల్‌ స్వాతంత్య్ర వేడుకల్లో కడియం వరంగల్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): భారతస్వాతంత్యద్రినోత్సవం మనందరికి గొప్ప పండగరోజని, పరాయిపాలన …

కోదాడలో ఘనంగా వేడుకలు

సూర్యాపేట,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): సూర్యాపేట జిల్లాకోదాడ పట్టణంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రేవేట్‌ సంస్థలో 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి …ఈ వేడుకల్లో కోదాడ …

కార్మికుల జనజాగరణ నిరసన

కనీస వేతనాల కోసం డిమాండ్‌ సూర్యాపేట,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): హుజూర్నగర్‌ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఖండిస్తూ సిఐటియు …